Thursday, February 27, 2025
HomeTrending News

యూత్ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం

కాంగ్రెస్ పార్టీ చాలా మంది నాయకులను తయారు చేసిందని, చంద్రబాబు... కెసిఆర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే అని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్...

త్వరలోనే బతుకమ్మకు జాతీయ స్థాయి గుర్తింపు

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా భువనగిరి పట్టణానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదని, కుటుంబ రాజకీయాలు చేసేవారిని...

అనాథలకు హక్కులు కల్పించాలి

అనాథ హక్కుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులు,తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును గాదె ఇన్నయ్య నేతృత్వంలో FORCE,ఇతర స్వచ్ఛంద సంస్థల...

జగన్ పాలనలో గిరిజనులకు గౌరవం: శ్రీవాణి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో గిరిజనులకు ఎంతో గౌరవం, గుర్తింపు లభిస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పుష్ప శ్రీవాణి సంతోషం వ్యక్తం చేశారు....

బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు అధికార యావ

తోడేళ్ళలాగా బీజేపీ,కాంగ్రెస్ వాళ్లు తెలంగాణపై  దాడి చేస్తూ, అనైతిక విమర్శలు చేస్తున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా అత్యుత్తమ జీవనప్రమాణాలతో...

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా హరీశ్ రావు

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికయినట్లు ఎగ్జిబిషన్ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీశ్ రావును ఆయన...

అనంతపురంలో పూజారి దుర్మరణం

అనంతపురం జిల్లలో విషాదం చోటు చేసుకుంది. సింగనమల సమీపంలోని శ్రీ గంప మల్లయ్య స్వామి ఆలయ పూజారి అప్పా పాపయ్య దుర్మరణం పాలయారు. కొండ చివర భాగాన నిలబడి స్వామి వారికి పూజారి...

మలేషియా కొత్త ప్రధానిగా ఇస్మాయిల్ సాబ్రి

మలేషియా కొత్త ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సాబ్రి యాకోబ్ ఈ రోజు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు విశ్వాసం కోల్పోవటంతో మొహియోద్దిన్ యాసిన్ రాజీనామా చేయగా తొమ్మిదవ ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సాబ్రి బాధ్యతలు...

ఓనం వేడుకలతో కరోనా విస్తరించే ముప్పు

కేరళలో కరోనా మహమ్మారి గడగడలాడిస్తుంటే ప్రతిష్టాత్మకమైన ఓనం పండుగ నేపథ్యంలో మలయాళీలు సామాజిక దూరం నిభందనల్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారు....

చైనీయులు టార్గెట్ గా సూసైడ్ బాంబర్ దాడి

పాకిస్తాన్ లో చైనా వ్యతిరేకత పెరుగుతోంది. పాక్ లో వనరులు కొల్లగుడుతూ స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తోందనే  ఆవేదన హింసాత్మకంగా మారుతోంది. తాజాగా పంజాబ్ ప్రావిన్సు లో సూసైడ్ బాంబర్ జరిపిన దాడిలో...

Most Read