Wednesday, February 26, 2025
HomeTrending News

కశ్మీర్ లో  ఎన్ కౌంటర్

జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారు. పుల్వామా జిల్లా దచిగం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హంగల్ మార్గ్ లో...

వర్షాలు తగ్గగానే రోడ్ల మరమ్మతులు:సిఎం

మున్సిపాలిటీ, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బి శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని, వర్షాకాలం పూర్తి కాగానే...

దళిత బంధు ఆగే ప్రసక్తే లేదు

దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును...

ఈటల రాజేందర్ కు స్వల్ప అస్వస్థత

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినట్లు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స కోసం...

ఇ-కామర్స్ కంపెనీల దూకుడుకు కళ్ళెం

ఇ-కామర్స్‌ కంపెనీల అనుచిత వ్యాపార విధానాలకు కళ్ళెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ ప్రకాష్‌ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌...

పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించి,పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దీనికి ఉదాహరణ బండా శ్రీనివాస్ నియమాకమే అన్నారు. ఎస్సీ కార్పొరేషన్...

సిరిసిల్ల‌ అప‌రెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి

 టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత సిరిసిల్ల‌కు మంచి రోజులు వ‌చ్చాయి… పెద్దూర్ అప‌రెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సీఎం...

రైతు కోసమే సలహా మండళ్ళు

వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకే వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు  చేశామని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రైతన్నకు అవసరమైన సలహాలు, సూచనలను మరింత మెరుగ్గా అందించేందుకే...

సెమీస్ కు చేరిన సింధు

టోక్యో ఒలింపిక్స్ లో మహిళల  బ్యాడ్మింటన్ సింగిల్స్ లో తెలుగు తేజం, ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పి. వి. సింధు సెమీ ఫైనల్స్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో...

గ్వాటెమాలలో భగ్గుమన్న నిరసనలు

గ్వాటెమాల దేశంలో ప్రజల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. దేశాధ్యక్షుడు అలెజాండ్రో గణమట్టేయ్, అటార్నీ జనరల్ మరియా పోర్రాస్ రాజీనామా చేయాలని రాజధాని గ్వాటెమాల సిటీ లో లక్షలమంది నిరసన తెలుపుతున్నారు. దేశంలో అవినీతి...

Most Read