సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో... రాజ్ న్యూస్ బృందం విలేకరులపై దాడి ఘటనపై జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో...గత...
కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మన రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. పేద బిడ్డల పెళ్లి అయిన నెల లోపు...
భారత్ నుంచి విమాన రాకపోకలపై కెనడా మరో నెల రోజుల పాటు నిషేధం విధించింది. ఏప్రిల్ 22 నుంచి మొదలైన విమానయాన నిషేధం రేపటితో ముగియనుండగా భారత్ లో కరోన కేసులు తగ్గే...
సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు ఆధికారులు ధృవీకరించారు. చెన్నై తీరప్రాంతంలో బోటును గుర్తించామని చెన్నై కోస్టుగార్డ్ తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు...
హుజూరాబాద్ అభివృద్ధి కోసం తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కౌశిక్రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం సమక్షంలో తెరాసలో చేరుతానని ప్రకటించారు. కొండాపూర్లోని ఆయన నివాసంలో కౌశిక్ మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్...
దేశంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు కఠిన జాగ్రత్తలు అవసరమని దిల్లీలోని ఎయిమ్స్ వైద్యుడు నీరజ్ నిశ్చల్ సూచించారు. మరో రెండేళ్ల వరకు కరోనా తగ్గుముఖం పట్టదని, అప్పటివరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని...
ప్రతిపక్షనేత చంద్రబాబు నిరుద్యోగులను, యువతను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. బాబు ట్రాప్ లో పడొద్దని యువతకు సలహా ఇచ్చారు. 14 ఏళ్ళ పాలనలో చంద్రబాబు ఎన్ని...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఏపి ప్రభుత్వ వాదనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును...
రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు చేసే ఆందోళనలకు తాము అండగా ఉంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జూలై 20న మంగళవారం అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ ల...
ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. సీనియర్ పోలీసు అధికారి, గురుకులాల ప్రత్యేక కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్చంద పదవీ...