తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు భాషకున్న ఔన్నత్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. నవయుగ కవి చక్రవర్తి,...
మహారాష్ట్రలో కరోనా మహమ్మారితో ప్రజలు దినమొక గండంగా జీవనం సాగిస్తున్నారు. రాజధాని ముంబై తో పాటు పూణే, నాగపూర్ లు సహా గ్రామీణ మహారాష్ట్రలో కరోనా తో జనజీవనం కకా వికలమైంది. దేశంలో...
టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు మొదటి పతకం లభించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన మీరాబాయి చాను రజత పతకం సాధించారు. చైనా లిఫ్టర్ జీహు స్వర్ణ...
Kidnap for pizza!
ఆ ఏముంది ఆ పిజ్జాలో ? మైదా పిండి తప్ప అని కొట్టి పారేసేవారు ఉంటే ఉండనీ గానీ తినేవాళ్ళకి అదో బలహీనత. రోజూ తిన్నా వెగటించని ఆహారం. కరోనా...
నమస్తే తెలంగాణ దినపత్రిక మొదటి పేజీ రంగుల ప్రకటన ఇది. తెలంగాణలో కొత్త జిల్లాలు ఎన్నో ఏర్పడ్డా రాజకీయ పరిభాషలో ఉమ్మడి జిల్లాగా పాత ఉనికినే గర్వంగా, గొప్పగా చెప్పుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు....
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో తీసుకురాబోతున్న దళితబంధు పథకాన్ని సమర్థిస్తూ మోత్కుపల్లి ప్రకటనలు చేయటం ఇటీవల బీజేపీ లో కలకలం సృష్టించింది....
రాష్ట్రంలో ఆగస్టు 16నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్ళలో నాడు-నేడు తొలి విడత పనులను అదేరోజు జాతికి అంకితం చేసి, రెండో విడత పనులకు శ్రీకారం చుట్టాలని, దీనికి...
భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. జీయన్ఆర్ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పరిస్థితిని నేరుగా తెలుసుకున్న మంత్రి వారిని ఓదార్చారు. ప్రభుత్వం...
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్ అదేశాలిచ్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. నిన్నటి (జులై 22) వరకు 200.3 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి...
ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన అప్పు గుట్టుగా చేయలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను మభ్యపెట్టేందుకే పీఏసీ ఛైర్మన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని...