ఎన్నికల ప్రచారం దగ్గరపడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో సమీకరణాలు మారుతున్నాయి. నామినేషన్ వేసిన రోజు నుంచి ఈ రోజు(నవంబర్ -23) వరకు ఎన్నికల సరళి పరిశీలిస్తే వివిధ ప్రాంతాల్లో అభ్యర్థుల బలాబలాలు మారుతున్నట్టుగా వార్తలు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. ఒంగోలు జిల్లా కేంద్రంతో పాటు నంద్యాల జిల్లా బనగానపల్లె, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో...
రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదవర్గాల సంక్షేమం కులగణన కార్యక్రమంతో ముడిపడి ఉందని, జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు దక్కేందుకు సిఎం జగన్ బాటలు వేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్....
మహబూబ్ నగర్ లో ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నుంచి మిథున్ రెడ్డి తలపడుతున్నారు....
హమాస్ - ఇజ్రాయల్ వైరం ప్రపంచ రాజకీయాలను మలుపులు తిప్పుతుందని విశ్లేషకులు చెపుతుండగానే ఈ రోజు(నవంబర్ 21) యూదు దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాపై ఇజ్రాయిల్...
తెలంగాణ ఎన్నికలు ఓ ఆసక్తికరమైన సన్నివేశానికి వేదిక అయ్యాయి. వాళ్ళిద్దరూ ఏ పార్టీలో ఉన్నా అగ్రనేతలు..ప్రజాభిమానం కలిగిన నేతలు.. పేరొందిన పారిశ్రామికవేత్తలు. ఒకరు ఉత్తర తెలంగాణకు చెందిన వారు కాగా మరొకరు దక్షిణ...
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఘటనపై సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలిచామని, మత్స్యకారుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం...
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో బడుగు, బలహీనవర్గాలకు ఏం మేలు జరిగిందో, జగనన్న నాలుగున్నరేళ్ల పాలనలో ఎంత మంచి జరిగిందో ఆలోచిస్తే..ఆయనకు మనమెంతగా రుణపడిపోయామో తెలుస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి...
భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించేందుకు మరో ఆసియా దేశం ముందుకు వస్తోంది. భారతదేశ పర్యాటకులకు మినహాయింపులతో స్వల్పకాలిక వీసాతో అనుమతి ఇవ్వాలని వియత్నాం యోచిస్తోంది. దేశ పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం...
తెలంగాణ ఎన్నికల్లో ముస్లిం వర్గాలు ఏ పార్టీని ఆదరిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయంగా మారింది. పోలింగ్ తేది దగ్గరపడుతున్న కొద్దీ ఓటరు కరుణ ఎవరిపైనో అని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్,...