Friday, February 28, 2025
HomeTrending News

Telangana Polls: ఆ మంత్రులపై ఒకే తీరు ఆరోపణలు

ఎన్నికల ప్రచారం దగ్గరపడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో సమీకరణాలు మారుతున్నాయి. నామినేషన్ వేసిన రోజు నుంచి  ఈ రోజు(నవంబర్ -23) వరకు ఎన్నికల సరళి పరిశీలిస్తే వివిధ ప్రాంతాల్లో అభ్యర్థుల బలాబలాలు మారుతున్నట్టుగా వార్తలు...

YSRCP: ఒంగోలులో వినూత్నంగా సామాజిక సాధికార యాత్ర

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. ఒంగోలు జిల్లా కేంద్రంతో పాటు నంద్యాల జిల్లా బనగానపల్లె, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో...

కులగణన చరిత్రాత్మక కార్యక్రమం: ఆర్ కృష్ణయ్య

రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదవర్గాల సంక్షేమం కులగణన కార్యక్రమంతో ముడిపడి ఉందని, జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు దక్కేందుకు సిఎం జగన్‌ బాటలు వేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్....

Mahabubnagar: హాట్రిక్ కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ లో ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నుంచి మిథున్ రెడ్డి తలపడుతున్నారు....

Lashkar-e-Taiba: ల‌ష్క‌రే తోయిబాపై ఇజ్రాయిల్ నిషేధం

హమాస్ - ఇజ్రాయల్ వైరం ప్రపంచ రాజకీయాలను మలుపులు తిప్పుతుందని విశ్లేషకులు చెపుతుండగానే ఈ రోజు(నవంబర్ 21) యూదు దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం ఉగ్రవాద సంస్థ ల‌ష్క‌రే తోయిబాపై ఇజ్రాయిల్...

Telangana: ఇద్దరు అసాధ్యులే…కలిసిరాని అదృష్టం

తెలంగాణ ఎన్నికలు ఓ ఆసక్తికరమైన సన్నివేశానికి వేదిక అయ్యాయి. వాళ్ళిద్దరూ ఏ పార్టీలో ఉన్నా అగ్రనేతలు..ప్రజాభిమానం కలిగిన నేతలు.. పేరొందిన పారిశ్రామికవేత్తలు. ఒకరు ఉత్తర తెలంగాణకు చెందిన వారు కాగా మరొకరు దక్షిణ...

World Fisheries Day: అది మా చిత్తశుద్ధికి నిదర్శనం: సిఎం జగన్

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఘటనపై సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలిచామని, మత్స్యకారుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం...

YSRCP: బాబును నమ్మితే నిండా మునగడమే- నారాయణస్వామి

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో బడుగు, బలహీనవర్గాలకు ఏం మేలు జరిగిందో, జగనన్న నాలుగున్నరేళ్ల పాలనలో ఎంత మంచి జరిగిందో ఆలోచిస్తే..ఆయనకు మనమెంతగా రుణపడిపోయామో తెలుస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి...

Vietnam: ఇక వీసా లేకుండానే వియత్నాం వెళ్ళొచ్చు

భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించేందుకు మరో ఆసియా దేశం ముందుకు వస్తోంది. భారతదేశ పర్యాటకులకు మినహాయింపులతో స్వల్పకాలిక వీసాతో అనుమతి ఇవ్వాలని వియత్నాం యోచిస్తోంది. దేశ పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం...

Telangana: మార్పు దిశగా తెలంగాణ ముస్లిం ఓటరు

తెలంగాణ ఎన్నికల్లో ముస్లిం వర్గాలు ఏ పార్టీని ఆదరిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయంగా మారింది. పోలింగ్ తేది దగ్గరపడుతున్న కొద్దీ ఓటరు కరుణ ఎవరిపైనో అని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్,...

Most Read