ప్రముఖ బిలియనీర్, ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా తాజాగా పాకిస్థాన్ లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని పాక్ ఇంగ్లీష్ మీడియా సంస్థ ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది....
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్లో కేంద్రమంత్రి మండలి సమావేశం జరుగబోతున్నది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తున్నది. కేంద్ర మంత్రివర్గ...
వైద్య సేవల విస్తరణలో భాగంగా 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేస్తూ... కొత్తగా 146 వాహనాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై శరద్...
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లీడర్ కాదని రీడరని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని విమర్శించారు. రాసిచ్చింది చడవడమే...
కర్ణాటకలో అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినట్లే వచ్చే ఎన్నికల్లో అవినీతి బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలో వస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఖమ్మంలో...
విద్యుత్ ఉత్పత్తిలో మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం రికార్డు నమోదు చేసింది. 2023 జూన్ నెలలో 91.48 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో 79.042 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఇది...
ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమానికి నేడు తొలి రోజు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1305 గ్రామ, వార్డు సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపులు...
రేషన్ కార్డుదారులకు రాగులు, గోధుమ పిండి పంపిణీకి చిత్తూరు జిల్లా పుంగనూరు నుండి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తన ట్వీట్లో...