సిఎం జగన్ ఆదేశాలతో ఒక నెల ముందుగానే కృష్ణాడెల్టా పొలాలకు సాగునీరు విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. దీనివల్ల ఏటా మూడు పంటలు పండించుకునే అవకాశం...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
స్మార్ట్ మీటర్ల పేరిట 17 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని, దీనిలో విద్యుత్ శాఖ సిఎండిలు కూడా భాగస్వాములు అయ్యారని మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అన్ని...
ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆదిపురుష్' సినిమా రెడీ అవుతోంది. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, ఓమ్ రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఈ నెల 16వ...
హైదరాబాద్ నగరానికి ఆనుకొని రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 34 ల్యాండ్ పార్సెల్ (స్ట్రే బిట్స్) కు మంచి డిమాండ్ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి రంగారెడ్డి జిల్లాలోని...
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హజ్ 2023 యాత్రకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ డిప్యూటి సిఎం అంజాద్ బాషా వెల్లడించారు. గుంటూరు-విజయవాడ రహదారిపై నంబూరు గ్రామంలో అంధ్రప్రదేశ్ హజ్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు...
భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఎప్పటికీ గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. అది మరేదో సినిమాకి కాదు ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' కి. ఈ చిత్రానికి ఓంరౌత్...
బీసీ కులవృత్తులు నిర్వహించుకునే చేతివృత్తిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది, లక్షరూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన విధివిధానాలతో పాటు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి నేటినుండి అవకాశం ఇస్తున్నామని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా సీఎం...
రైతులకు మరింత గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సిఎం జగన్ ఆశయాలు, ఆశల మేరకు రైతుల...
పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా కేసిఆర్ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని...