Thursday, March 20, 2025
HomeTrending News

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి ఎదురు దెబ్బ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ విచారణపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణ తేదీ వరకు స్టేటస్‌కో కొనసాగుతుందని జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరీశ్‌లతో కూడిన...

ప్లాంట్ పై పునరాలోచన లేదు: కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక...

కేసీఆర్ అవినీతి దేశానికి తెలిసేలా చేస్తాం – వైయస్ షర్మిల

కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ తెలంగాణతో పాటు దేశ ప్రజలను మోసం చేశారని YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు, మీడియా,...

ఆదానీ వ్యవహారంలో సమగ్ర విచారణకు విపక్షాల డిమాండ్

ఆదానీ ఆర్థిక కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని,ఇందుకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)నియమించాలంటూ టీఎంసీ,ఆప్, డీఎంకే ఎంపీలతో కలిసి బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా...

RRR పాటకి ఆస్కార్…కేంద్రానికి గుణపాఠం – మంత్రి తలసాని

తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ టాంక్...

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకి ఇంచార్జ్ ల నియామకం

భారత రాష్ట్ర సమితి విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తెలిపారు. పార్టీ శ్రేణులు అందర్నీ...

ఎమోషనల్ మూమెంట్ – ఎన్టీఆర్

'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో.. ఆకాశమే హద్దు అనేలా ఆనందంలో మునిగిపోయారు 'ఆర్ఆర్ఆర్' టీమ్ మెంబర్స్. ఎన్టీఆర్ దీని పై స్పందిస్తూ... ఆస్కార్ రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు....

విశ్వ వేదికపై తెలుగు పతాక: సిఎం జగన్ హర్షం

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని  నాటు నాటు పాటకు ఆస్కార్ లభించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు జానపద రీతులకు, నాగరికతకు లభించిన గుర్తింపుగా దీన్ని...

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ – భారత్ పై ప్రభావం

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) మూసివేత పట్ల స్టార్టప్‌ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ బ్యాంక్‌ మూసివేత ప్రభావం సుమారు 10 వేల స్టార్టప్‌లపై పడుతుందని, లక్ష ఉద్యోగులు...

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఏపీలోని 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది....

Most Read