Thursday, March 20, 2025
HomeTrending News

గవర్నర్ ప్రసంగం: టిడిపి సభ్యుల బాయ్ కాట్

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ  బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ...

బీజేపీ విభ‌జ‌న రాజ‌కీయాలు – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

అట్ట‌డుగున ఉన్న దళితులు శాశ్వ‌త ఉపాధి పొంది ఆర్థిక ఎద‌గాల‌నే ఉద్దేశ్యంతో సీయం కేసీఆర్ ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు....

ఆస్కార్ అవార్డ్ తర్వాత చరణ్‌ రియాక్షన్ ఏంటి..?

తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ మూవీ కూడా ఆస్కార్ అవార్డ్ దక్కించుకోలేదు. లగాన్ మూవీ ఆస్కార్ వరకు వెళ్లింది కానీ.. సొంతం చేసుకోలేకపోయింది....

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు, అనంతరం సభ వాయిదా పడుతుంది. స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఏసి)...

తెలంగాణకు మరోసారి అవార్డుల పంట

తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు, రికార్డులతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. దేశంలో ఓ డి...

లోపాయికారీ ఒప్పందాల స్పెషలిస్ట్ పవన్: పేర్ని

రాజకీయాల్లో ఆస్కార్ అవార్డులు ఉంటే ప్రతియేటా పవన్ కళ్యాణ్ కే వస్తాయని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. అసలు పవన్ కు ఎవరూ పోటీయే ఉండరని, ఏవైనా ఉంటే మంగళగిరి, ...

సి.బి.ఐ. మాజీ డైరెక్టర్ కె.వి.ఆర్ మృతి పట్ల కెసిఆర్ సంతాపం

సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సిఎం కేసీఆర్ తన సంతాపాన్ని...

సయ్యద్ కార్పొరేషన్ ఏర్పాటు: ముస్లిం పెద్దలకు సిఎం హామీ

మైనార్టీల సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరిస్తామని, వారి సంక్షేమానికి అవసరమైన నిధులను కూడా వెంటనే మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.  ముస్లిం సంఘాల ప్రతినిధులతో క్యాంపు...

దుబాయ్ రాయబారితో మంత్రి కేటిఆర్ భేటీ

తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కే. తారక రామారావు ఈరోజు విజ్ఞప్తి చేశారు. ప్రగతిభవన్లో తనతో సమావేశమైన యూఏఈ రాయబారి అబ్దుల్...

ఫ్యామిలీ డాక్టర్‌ సేవలకు సన్నద్ధం: మంత్రి రజిని

మందుల షాపుల్లో మత్తుమందులు, ఇతర అనధికారిక విక్రయాలను అరికట్టాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని, జల్లెడ పట్టాలని  డ్రగ్స్‌ నియంత్రణ విభాగాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు....

Most Read