సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి నేడు ఉపఎన్నిక జరుగుతున్నది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఒడిశాలోని ఆరు అసెంబ్లీ...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారిపడినట్లు న్యూయార్క్ పోస్టు వెల్లడించింది. మెట్లు దిగుతుండగా కాలుజారీ...
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. "సిబిఐ తన వెబ్...
రాజమండ్రి నగరంలో కంబాల చెరువు, పార్కును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కంబాల...
రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ శంకర్ గారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు ఈనెల 9, 10,11 తేదీలలో జగిత్యాల జిల్లా కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఏబీవీపీ...
గుజరాత్ ఎన్నికల రెండో, చివర దశ పోలింగ్ కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయింది. సోమవారం రాష్ట్రంలోని మొత్తం 93 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల్లో 61 రాజకీయ పార్టీలకు చెందిన...
సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరని సిఎం కెసిఆర్ అన్నారు. ఏడెండ్ల క్రితం కేవలం 60 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండే తెలంగాణ, ఈరోజు రెండున్నర లక్షల...
ఒక సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే మించి ఒక గొప్ప మహిళగా శ్రీమతి ద్రౌపతి ముర్ము ఉదాత్తమైన జీవితం ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ...
రెండ్రోజుల పర్యటన కోసం భారత రాష్త్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ విశ్వ...