బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత,వీసీకేపార్టీ అధినేత,తిరుమావళవన్, వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు.
ఈ సందర్భంగా సీఎం...
బర్రెకు సున్నం పూస్తే ఆవు అవుతుందా? టీఆర్ఎస్ పరిస్థితి కూడా అట్లనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ గా మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ...
కాణిపాకం ఆలయ అధికారుల అవగాహనా రాహిత్యం వల్లే అభిషేకం టిక్కెట్ ధరను పెంచుతున్నట్లు ఓ అభిప్రాయ సేకరణ పత్రం విడుదలయ్యిందని, ఈ ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని ధర్మకర్తల మండలి ఛైర్మన్ మోహన్...
ఒక జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు, సందేహాలు ఉంటాయని టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ ఏర్పాటు చేసిన బిఆర్ఎస్...
తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలాయ్ బలాయ్. రాజకీయ నేతలను ఏక తాటిపైకి తీసుకువచ్చే పండగ. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఏటా దసరా మరుసటి రోజు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ...
ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండబోదని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తాము కాకుండా మరో ఎనిమిది పార్టీలు ఉన్నాయని, ఇది కూడా మరో పార్టీ అవుతుందన్నారు....
ప్రజల సమస్యలే అజెండాగా నడుస్తున్నంత కాలం ఏ కొత్త పార్టీలు వచ్చినా తాము భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్...
లాటిన్ అమెరికా దేశం మెక్సికోలో నేర సంస్కృతి హద్దులు దాటుతోంది. బుధవారం నైరుతి మెక్సికోలోని గురెరెరోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపన్ సిటీ హాల్లో ఆయుధాలతో వచ్చిన ఓ దుండగుల బృందం జరిపిన కాల్పుల్లో...
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరో నైజీరియాలా మారుతుందని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. మూడున్నరేళ్ల పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి శూన్యమని......
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అభిషేకం టిక్కెట్ ధరను పెంచడంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ధర్మాదాయ శాఖ...