Tuesday, February 25, 2025
HomeTrending News

చెప్పుకోవడానికి ఏమీ లేకే వ్యక్తిగత విమర్శలు: పెద్దిరెడ్డి

గతంలో ప్రజలకు చేసిన మంచి ఏమిటో ఒక్కటి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కూడా సిఎం జగన్ పై అనుచిత విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి...

కూటమి భేటీ; సీట్ల మార్పుపై చర్చ!

ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో బిజెపి-టిడిపి-జనసేన కూటమి సమన్వయ కమిటీ సమావేశం మొదలైంది. బాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి,...

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి  విడుదలయ్యాయి.  ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,10,875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు....

నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

లోక్‌సభ ఎన్నికల మూడో విడత నోటిఫికేషన్‌ ఈ రోజు (శుక్రవారం) విడుదలైంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్‌ స్థానాల్లో నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల...

కాంగ్రెస్ లో ఖమ్మం పేచి

ఖమ్మం లోకసభ స్థానం కోసం పార్టీ నేతల మధ్య జరుగుతున్న పోటీ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోసం, మరో మంత్రి...

మద్యం కేసులో బిగుస్తున్న ఉచ్చు.. సిబిఐ అదుపులోకి ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్టు చేసింది. తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఈ రోజు (గురువారం) అదుపులోకి...

వాలంటీర్లపై గతంలో వ్యాఖ్యలు మరిచారా? సజ్జల ప్రశ్న

ప్రజలకు సేవలిందిచే వాలంటీర్లను గురించి నిత్యం శాపనార్దాలు పెట్టి, వారు మహిళలపై అఘాయిత్యాలు చేస్తారని, గోనెసంచులు మోస్తారని, అర్ధరాత్రి తలుపులు కొడతారని వ్యాఖ్యానించిన చంద్రబాబు నేడు వారికి పదివేలు ఇస్తానంటూ చంద్రబాబు చెబుతున్న...

మైనార్టీల సాధికారతకు కట్టుబడి ఉంటాం: బాబు

ఏ పార్టీ, ఏ ప్రభుత్వ హయంలో మేలు జరిగిందో ముస్లిం సోదరులు ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు...

కాంగ్రెస్ ఖిల్లా… నల్లగొండ మీద కన్నేసిన బిజెపి

నల్గొండ లోక్ సభ స్థానంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానా రెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి,...

అబద్ధాలే పునాదులుగా బాబు పాలన: సిఎం జగన్

ఊసరవెల్లి రంగులు మార్చినట్లు మాటలు మార్చడంలో బాబు ఊసరవెల్లిని మించి పోయారని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అవ్వాతాతలకు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇవ్వకూడదంటూ తన...

Most Read