Tuesday, March 11, 2025
HomeTrending News

బంగ్లాదేశ్ లో ఓడ ప్రమాదం, 32 మంది మృతి

Bangladesh Tourist Ship Ferry Fires   దక్షిణ బంగ్లాదేశ్‌లో పర్యాటకులతో ఫుల్ గా ఉన్న ఫెర్రీలో మంటలు చెలరేగడంతో ఈ రోజు కనీసం 32 మంది మరణించారు.  రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల...

కొందరు ఐపీఎస్ ల రీకాల్: సిఎం రమేష్

IPS-Recall: ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ఈ క్రమంలో అవసరమైతే కొందరు ఐపీఎస్ అధికారులను రీకాల్ చేసే అవకాశం కూడా ఉందని రాజ్యసభ...

కేంద్రం వైఖరితో రైతులకు కష్టాలు

Grain Collection  :   నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా పార్లమెంటు సభ్యులు రైతుల కోసం ఢిల్లీ లో పోరాడుతున్నారని, మంత్రులను ఢిల్లీ కి ఎవరు రమ్మన్నారు అని కేంద్రమంత్రి మాట్లాడటం...

లుధియానా పేలుళ్ళ వెనుక ఖలిస్తాన్

 Ludhiana Blasts : లుధియానా కోర్టు బాంబు పేలుళ్లు వెనుక ఖలిస్తాన్ హస్తం ఉండొచ్చని, పాకిస్తాన్ మద్దతుతో ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ దుర్ఘటనకు కారణమై ఉంటారని భారత నిఘా సంస్థలు అంచనాతో ఉన్నాయి....

కొప్పర్తి హబ్ తో 75 వేల ఉద్యోగాలు: సిఎం

Rayalaseema Industrial Hubs : కొప్పర్తి మెగా పారిశ్రామిక హబ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే దాదాపు 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కరోనా కట్టడికి లాక్ డౌన్ మార్గమా?

Lock Down Control The Corona : ఆస్ట్రేలియా ప్రపంచంలో కెల్లా సుదీర్ఘమైన లాక్ డౌన్ విధించింది. మెల్బోర్న్ నగరంలో ఏకంగా 262 రోజుల లాక్ డౌన్ కొనసాగింది. కొన్ని నగరాల్లో దీని నిడివి...

హైదరాబాద్‌ ఫార్మాసిటీ సిద్ధం

Launch Of Pharma City In Hyderabad : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ.. ప్రారంభానికి సిద్ధమవుతున్నది. రోడ్లు, లైట్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. వ్యర్థ జలాల శుద్ధి...

ఓమిక్రాన్ నియంత్రణకు కేంద్రం సూచనలు

Spread Of Omicron :  దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కొత్త వేరియంట్‌ వేళ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కఠిన నిబంధనలు...

కేంద్రం కార్పోరేట్ పెద్దలకు కొమ్ముకాస్తోంది

Farmers : దేశంలోని సగం రాష్ట్రాలు పండించే పంట ఒక్క తెలంగాణలో పండుతుందని, అవాకులు, చవాకులు పేలే మూర్ఖులు ముందు ఇది గుర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు....

కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుంది: జగన్

CM Kadapa tour: తన తండ్రి వైఎస్సార్ మరణించినప్పటి నుంచి నేటి వరకూ కడప జిల్లా తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంతో వెల్లడించారు. ఈరోజు...

Most Read