Bangladesh Tourist Ship Ferry Fires
దక్షిణ బంగ్లాదేశ్లో పర్యాటకులతో ఫుల్ గా ఉన్న ఫెర్రీలో మంటలు చెలరేగడంతో ఈ రోజు కనీసం 32 మంది మరణించారు. రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల...
IPS-Recall: ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ఈ క్రమంలో అవసరమైతే కొందరు ఐపీఎస్ అధికారులను రీకాల్ చేసే అవకాశం కూడా ఉందని రాజ్యసభ...
Grain Collection : నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా పార్లమెంటు సభ్యులు రైతుల కోసం ఢిల్లీ లో పోరాడుతున్నారని, మంత్రులను ఢిల్లీ కి ఎవరు రమ్మన్నారు అని కేంద్రమంత్రి మాట్లాడటం...
Ludhiana Blasts : లుధియానా కోర్టు బాంబు పేలుళ్లు వెనుక ఖలిస్తాన్ హస్తం ఉండొచ్చని, పాకిస్తాన్ మద్దతుతో ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ దుర్ఘటనకు కారణమై ఉంటారని భారత నిఘా సంస్థలు అంచనాతో ఉన్నాయి....
Rayalaseema Industrial Hubs :
కొప్పర్తి మెగా పారిశ్రామిక హబ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే దాదాపు 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
Lock Down Control The Corona :
ఆస్ట్రేలియా ప్రపంచంలో కెల్లా సుదీర్ఘమైన లాక్ డౌన్ విధించింది. మెల్బోర్న్ నగరంలో ఏకంగా 262 రోజుల లాక్ డౌన్ కొనసాగింది. కొన్ని నగరాల్లో దీని నిడివి...
Launch Of Pharma City In Hyderabad :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ.. ప్రారంభానికి సిద్ధమవుతున్నది. రోడ్లు, లైట్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. వ్యర్థ జలాల శుద్ధి...
Spread Of Omicron : దేశంలో ఒమిక్రాన్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కొత్త వేరియంట్ వేళ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కఠిన నిబంధనలు...
Farmers : దేశంలోని సగం రాష్ట్రాలు పండించే పంట ఒక్క తెలంగాణలో పండుతుందని, అవాకులు, చవాకులు పేలే మూర్ఖులు ముందు ఇది గుర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు....
CM Kadapa tour:
తన తండ్రి వైఎస్సార్ మరణించినప్పటి నుంచి నేటి వరకూ కడప జిల్లా తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంతో వెల్లడించారు. ఈరోజు...