ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ర్టాలకే ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటంతో ఇప్పుడు అందరి దృష్టి తెలుగు రాష్ట్రాల మీదనే కేంద్రీకృతం అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్...ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈరోజు పవన్ బెంగుళూరులో పర్యటించారు. ఎర్రచందనం అక్రమ రవాణా...
మోడీ ప్రభుత్వం మరో కీలక బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను కేంద్ర మైనార్టీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో ప్రవేశ...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలన్న ప్రధాన విజ్ఞప్తితో ఆ రాష్ట్ర...
దాదాపు 30 ఏళ్ళ తరువాత టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన భార్య కోసం చీరలు కొనుగోలు చేశారు. నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో...
ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చితే ఎలాంటి విపరిణామాలు ఎదురవుతాయో అమెరికా చవిచూసింది. ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా ప్రాబల్యం తగ్గించేందుకు అమెరికా పెంచి పోషించిన తాలిబాన్ ఆ తర్వాతి...
బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంటు ఉభయసభల్లో ఇవాళ ప్రకటన చేశారు. ఫ్లయిట్ క్లియరెన్స్ కోసం హసీనా సర్కారు నుంచి అభ్యర్థన వచ్చినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు....
పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో ఇండియా ఆటగాడు నీరజ్ చోప్రా ఫైనల్స్ కు చేరుకున్నాడు. నేడు జరిగిన ఫైనల్స్ క్వాలిఫికేషన్స్ రౌండ్ లో నీరజ్ 89.34 మీటర్ల పాటు విసిరి తన...
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం 1971లో పోరాడినవారి కుటుంబీకులకు ప్రభుత్వం 30% రిజర్వేషన్లు కల్పించింది. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనలకు దిగింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లను 5శాతానికి...
బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రధాని షేక్ హసీనా ఈ రోజు (సోమవారం) రాజీనామా చేశారు. ప్రధాని దేశం విడిచిపెట్టినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొన్నది. సోదరి రెహానాతో కలిసి హసీనా సైనిక...