స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్పై ఫ్రీడం ర్యాలీ ని నిర్వహించింది. ర్యాలీలో భాగంగా ట్యాంక్ బండ్ మొత్తం త్రివర్ణ శోభితంగా మారింది. ట్యాంక్ బండ్ తో పాటు...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 16న అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెజ్ లో యకోమా టైర్ల తయారీ కర్మాగారాన్ని సిఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర...
మహారాష్ట్రలో భారీ వర్షాలకు కురుస్తున్నాయి. ప్రాణహిత నదికి వరద నీరు పోటెత్తుతున్నది. దీంతో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. పుష్కరఘాట్లను వరద నీరు ముంచెత్తింది. ప్రస్తుతం...
తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. 11.5 వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉందని స్పష్టం...
వరుస సెలవలు, పెళ్ళిల సీజన్ కావడంతో తిరుమల కొండ వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి,...
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా సాగుతోంది. హిమాలయాలలోని దేశ సరిహద్దుల్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) జాతీయ జెండా ఎగుర వేశారు. 3488 కిలోమీటర్ల పొడవైన భారత -...
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన నల్గొండ జిల్లా ఛండురు సభలో పార్టీ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు...
వివాదాస్పద రచయిత సల్మాన్ రషీద్ వెంటిలేటర్పై ఉన్నారని.. ఆయన మాట్లాడలేకపోతున్నారని డాక్టర్లు తెలిపారు. సల్మాన్ రష్దీ ఓ కన్నును కోల్పోయే ప్రమాదం ఉందని.. అతడి చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయని.. కాలేయం సైతం దెబ్బతిందని...
భారత స్వతంత్ర వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని గన్ పార్క్ నుండి నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా...
ఎనిమిదోతరగతి విద్యార్థులకు అందజేయ తలపెట్టిన ట్యాబులను వెంటనే ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను...