Sunday, September 6, 2026
HomeTrending News

యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు సిఎం

Yadaadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మహా కుంభ సంప్రోక్షణ సోమవారం మార్చి 28 న జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల...

వైద్యానికి బడ్జెట్ లో భారీ నిధులు: హరీష్

Health Priority: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ‌గా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌డ్జెట్‌లో వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య; ఆర్ధిక శాఖల మంత్రి తన్నీరు...

స్విస్ ఓపెన్: సింధు విన్నర్, ప్రన్నోయ్ రన్నర్

Sindhu-Swiss: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు స్విస్ ఓపెన్ -2022 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్లో థాయ్ లాండ్ కి చెందిన బుసానన్ పై...

బస్సు ప్రమాద బాధితులకు పెద్దిరెడ్డి పరామర్శ

Minister consoled: భాకరాపేట బస్సు ప్రమాద బాధితులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.  శనివారం రాత్రి  ధర్మవరం నుండి తిరుపతి వెళు తున్న ప్రైవేట్ బస్సు అదుపు...

బస్సు ప్రమాద ఘటనపై సిఎం దిగ్భ్రాంతి

CM Shocked: తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు....

గత స్మృతుల్లో కేటియార్

KTR- New York: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్, తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవిత...

సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం

#RashtriyaSanskritMahotsav ‘జాతీయ సాంస్కృతిక మహోత్సవం 2022’ ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరుగుతోన్న ఈ వేడుకలు రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి...

ఏప్రిల్11న కేబినెట్ ప్రక్షాళన?

Cabinet Reshuffle: ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. ఏప్రిల్ 11న జగన్ తన మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు.  దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేస్తున్నారు. సిఎం జగన్ ను...

రైల్వే జోన్ ఘనత మాదే: సోము

Our Credit: రాష్ట్ర ప్రజల చిరకాలకోరిక విశాఖ రైల్వే జోన్ భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ పట్ల ప్రధాని...

రాష్ట్రంలో 360 విధించాలి: యనమల

Impose 360: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్ధిక ఎమర్జెన్సీని విధించాలని,  360 నిబంధన అమలు చేయాలని శాసనమండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కేంద్రం...

Most Read