Friday, September 11, 2026
HomeTrending News

గవర్నర్ తో సిఎం భేటీ

Governor-CM: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. వైఎస్ జగన్, భారతి దంపతులు గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సిఎం జగన్ ఇటీవల దావోస్ లో జరిగిన...

టైమ్ పాస్ పాలిటిక్స్ నమ్మరు: రోజా

don't time paas: గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ కు ఈసారీ అదే గతి తప్పదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. ...

ప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలి : మంత్రి కేటీఆర్

ప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలే త‌ప్ప అణ‌గ‌దొక్క‌కూడ‌ద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. రాష్ట్రం బ‌లంగా ఉంటేనే దేశం బ‌లంగా ఉంటుంది....

సమగ్ర సర్వేతో అందరికీ మేలు: సిఎం జగన్

Survey Results: రాష్ట్రంలో వందేళ్ళ తరువాత జరుగుతోన్న సమగ్ర భూ సర్వే పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సర్వే...

మోడీ, షా పర్యటనలు ఎందుకు -మంత్రి హరీష్

Single Project  : 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు 3 కాలేజీలు ఏర్పాటు చేస్తే, సీఎం కేసీఆర్ 7 ఏళ్ళలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు....

జూన్ 30 నుంచి గోల్కొండ బోనాలు

Golkonda Bonalu 2022 :గోల్కొండ ఆషాఢ మాసం బోనాలు ఈ నెల 30న ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్ లో బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ , ఇంద్రకరణ్ రెడ్డి,...

జగన్ అమలు చేసేవి మా పథకాలే: నడ్డా

Show our Shakti: కేంద్ర ప్రభుత్వ పథకాలను సిఎం జగన్ తన సొంత పథకాలుగా చెప్పుకుంటున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్...

ఢిల్లీకి గ్రేటర్ బిజెపి కార్పొరేటర్ లు

తెలంగాణలో బలపడటమే టార్గెట్‌గా బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీతో కమలం కార్పొరేటర్లు సమావేశం కానున్నారు....

తెలంగాణకు వాతావరణ సూచన

Telangana Weather Forecast : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వాతావరణ విశ్లేషణ Meteorological Analysis...

విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు: బొత్స

SSC Results: రాష్ట్రంలో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణతా శాతం నమోదైంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు పరీక్షా ఫలితాలను విడుదల చేశారు....

Most Read