Saturday, September 12, 2026
HomeTrending News

నలుగురు టిడిపి సభ్యుల సస్పెన్షన్

Again Suspend : నలుగురు తెలుగుదేశం పార్టీ సభ్యులను ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. నేడు కూడా టిడిపి సభ్యులు జంగారెడ్డి గూడెం అంశంపై...

సియాల్ కోట్ పేలుడు చిక్కుముడి వీడింది

Blast At Pakistan Arms Depot: రెండు రోజుల క్రితం (ఆదివారం) మధ్యాహ్నం పాకిస్థాన్ లోని సియాల్ కోట్ ఆయుధ డిపోలో పేలుడు సంభవించింది. మొదట పెద్ద శబ్దంతో మంట వచ్చింది వెంటనే వరసగా...

దేశంలో పెట్రో,సిలిండర్ మంటలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెరుగుతాయనుకున్న చమురు మంటలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఒకే రోజు పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల...

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం

Srilanka Inflation : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం శ్రీలంకలో కిలో...

ఉక్రెయిన్ విద్యార్థులకు అండగా ఉంటాం: సిఎం

We assure you: ఉక్రెయిన్ ‌నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన  విద్యార్థులకు అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో వారికి ఎలాంటి అవసరమున్నా వెంటనే...

బోడి బెదిరింపులకు భయపడం – కెసిఆర్

తెలంగాణ రైతుల సమస్యలపై ఢిల్లీ వేదికగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదాం’ అంటూ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఏం చేస్తామో అన్ని ఇప్పుడే చెప్పమని,...

మణిపూర్ సిఎంగా బిరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం

బీజేపీ సీనియర్ నేత ఎన్ బీరెన్ సింగ్ ఈ రోజు మణిపూర్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ఇంఫాల్ లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ...

పెగాసస్ పై హౌస్ కమిటి

House Committee: పెగాసస్ ఆరోపణలు, వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని రాష్ట్ర శాసనసభ నిర్ణయించింది. పెగాసస్ స్పై వేర్ ను 2017లో నాటి చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దీనికోసం నాటి ఇంటలిజెన్స్...

చౌకబారు ఆరోపణలు:పెగాసస్ పై అచ్చెన్న

baseless: పెగాసస్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెగాసస్ ద్వారా విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసిందని, దీనిపై...

క్రూడాయిల్‌ విడుదలతో తాత్కాలిక ఉపశమనమే

గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు అమాంతంగా పెరిగిన నేపథ్యంలో తమ వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వలను వినియోగించడం ద్వారా ఆయిల్‌ ధరలకు కళ్ళెం వేసేందుకు అమెరికా, జపాన్‌లతో పాటు భారత్‌...

Most Read