Monday, March 17, 2025
HomeTrending News

దేశంలో పెట్రో,సిలిండర్ మంటలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెరుగుతాయనుకున్న చమురు మంటలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఒకే రోజు పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల...

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం

Srilanka Inflation : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం శ్రీలంకలో కిలో...

ఉక్రెయిన్ విద్యార్థులకు అండగా ఉంటాం: సిఎం

We assure you: ఉక్రెయిన్ ‌నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన  విద్యార్థులకు అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో వారికి ఎలాంటి అవసరమున్నా వెంటనే...

బోడి బెదిరింపులకు భయపడం – కెసిఆర్

తెలంగాణ రైతుల సమస్యలపై ఢిల్లీ వేదికగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదాం’ అంటూ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఏం చేస్తామో అన్ని ఇప్పుడే చెప్పమని,...

మణిపూర్ సిఎంగా బిరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం

బీజేపీ సీనియర్ నేత ఎన్ బీరెన్ సింగ్ ఈ రోజు మణిపూర్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ఇంఫాల్ లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ...

పెగాసస్ పై హౌస్ కమిటి

House Committee: పెగాసస్ ఆరోపణలు, వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని రాష్ట్ర శాసనసభ నిర్ణయించింది. పెగాసస్ స్పై వేర్ ను 2017లో నాటి చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దీనికోసం నాటి ఇంటలిజెన్స్...

చౌకబారు ఆరోపణలు:పెగాసస్ పై అచ్చెన్న

baseless: పెగాసస్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెగాసస్ ద్వారా విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసిందని, దీనిపై...

క్రూడాయిల్‌ విడుదలతో తాత్కాలిక ఉపశమనమే

గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు అమాంతంగా పెరిగిన నేపథ్యంలో తమ వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వలను వినియోగించడం ద్వారా ఆయిల్‌ ధరలకు కళ్ళెం వేసేందుకు అమెరికా, జపాన్‌లతో పాటు భారత్‌...

చైనాలో ఘోర విమాన ప్రమాదం

చైనాలో ఈ రోజు ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలింది. నైరుతి చైనాలో బోయింగ్-737 విమానం కన్మింగ్ (kunming) నుంచి గ్వాన్కజు  (guangzhou) నగరానికి వెళుతుండగా పర్వత ప్రాంతాల్లో దుర్ఘటన చోటుచేసుకుంది. గ్వాంగ్జీ ప్రావిన్స్...

తెలంగాణలో జనశక్తి కదలికలు?

Janashakti Movements In Telangana : తెలంగాణలో మళ్లీ జనశక్తి నక్సల్స్ పురుడుపోసుకుంటున్నారు. జనశక్తి సెక్రెటరీ విశ్వనాధ్ నేతృత్యంలో సిరిసిల్లా సరిహద్దులోని పోతెనేపల్లి ఫారెస్ట్‌లో 80 మంది జనశక్తి నక్సల్స్ సమావేశం అయ్యారని విశ్వసనీయ...

Most Read