Friday, September 11, 2026
HomeTrending News

Groundnut crop: పంటల వైవిద్యీకరణకు శ్రీకారం – మంత్రి నిరంజన్ రెడ్డి

దేశంలో అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సగటులో మొదటి స్థానానికి చేరుకున్నామన్నారు. హైదరాబాద్ హోటల్ మ్యారిగోల్డ్ లో...

YS Sharmila: కెసిఆర్ లేఖపై షర్మిల ఆగ్రహం

ఎవడు చస్తే నాకేంటని వెంట నడిచినోళ్ళను.. వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావ్' అంటూ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల ఆరోపించారు. కార్యకర్తలకు బహిరంగలేఖ రాయడంపై...

Ragi Malt: మనంకాకపొతే ఇంకెవరు : సిఎం జగన్

గోరుముద్దను మరింత మెరుగ్గా అందించడానికే చేయడానికే స్కూలు పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పిల్లల్లో ఐరన్‌, కాల్షియం పెరగడానికి ఈ...

Nara Lokesh: మండలిలో ప్రజాగళం వినిపించండి

శాసన మండలికి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వాకాడ చిరంజీవి రావు, కంజర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను...

Delhi Budget: బడ్జెట్‌ కు అనుమతించండి – కేజ్రివాల్

ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతి...

Kota Srinivasa Rao : వదంతులు నమ్మొద్దు: కోట వీడియో సందేశం

తాను క్షేమంగానే ఉన్నానని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.  నేటి ఉదయం లేచి...

MLC Kavitha: ఈడి దర్యాప్తు అధికారికి కవిత లేఖ

ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్రకు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కల్వకుంట్ల కవిత  ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు...

Loans of SHGs: ఎస్.హెచ్‌.జీల ఖాతాల్లోకి రూ.217 కోట్లు

రాష్ట్రంలోని రెండు ల‌క్ష‌ల మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి రూ.217 కోట్లు జ‌మ అయ్యాయి. ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ‌ల మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు గ‌తేడాది డిసెంబ‌ర్ 23న స్టేట్ లెవ‌ల్...

Ragi Malt: నేటినుంచి ‘గోరుముద్ద’లో రాగి జావ

జగనన్న గోరుముద్ద ద్వారా నేటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయం...

LB Nagar Flyover: ప్రారంభానికి సిద్ధంగా ఎల్.బి నగర్ కుడి వైపు ఫ్లైఓవర్

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పలు పనులు పూర్తి కావడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కుడివైపు గల మరో ఫ్లై ఓవర్ నిర్మాణ...

Most Read