Monday, September 14, 2026
HomeTrending News

యు జి సి చైర్మన్ గా మామిడాల జగదీష్

Mamidala Jagdish  :యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్ గా తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ను నియమిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు...

తెలంగాణలో నోటి కాన్సర్ లు ఎక్కువ – మంత్రి హరీష్

Oral Cancers In Telangana Minister Harish Rao : 30 ఏళ్ళల్లో 50% క్యాన్సర్  కేసులు పెరిగాయని, ప్రపంచ వ్యాప్తంగా 100 రకాల క్యాన్సర్  లను గుర్తించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...

హిందూపురం కోసం రాజీనామా: బాలయ్య

Balayya for District: హిందూపురం జిల్లా కేంద్రం కోసం అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. రాజధానిగా ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురం నగరానికి...

ప్రపంచ ధార్మిక కేంద్రంగా సమతాముర్తి వేదిక

Kcr At The Sri Ramanuja Millennium Celebrations :  మానవ సమాజానికి సామాజిక సమతా సూత్రాన్ని ధార్మిక విలువలతో కూడిన శ్రీరామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో...

అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు

Firing Asaduddin Awaisi Convoy : అల్ ఇండియా ముస్లిం ఇత్తెహాదుల్ ముస్ల్మీన్ (ఏ ఐ ఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది....

మేడారం జాతరకు షర్మిల

YSRతెలంగాణ పార్టీ అధ్యక్షురాలు Y.S. షర్మిల గురువారం మేడారంలో సమ్మక్క సారాలమ్మ వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్నారు. స‌మ్మ‌క్క‌,సార‌ల‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, అమ్మ‌వార్ల‌కు నిలువెత్తు బంగారం స‌మ‌ర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం గిరిజన మ్యూజియాన్ని షర్మిల...

జూన్ నాటికి సంస్కరణల అమలు : సిఎం జగన్

Reforms in Education: వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే జూన్‌ నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు...

యుపిలో మరోసారి బిజెపి దే అధికారం – అమిత్ షా

Bjp Once Again In Power In Up Amit Shah : ఉత్తరప్రదేశ్ లో ఈ దఫా భారీ మెజారిటీతో బిజెపి అధికారంలోకి రాబోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా...

ఉద్యోగులపై ఎందుకంత కక్ష? లోకేష్

We Support: ఉద్యోగుల ఆందోళన పట్ల ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు రోడ్లపైకి వస్తే పోలీసులను ఉసిగొల్పి...

అర్ధం చేసుకోండి: ఉద్యోగులకు మంత్రుల విజ్ఞప్తి

Call off agitation: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, కరోనా కారణంగా ఉద్యోగులు అర్ధం చేసుకొని ఆందోళన విరమించాలని రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత, బానినేని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారా సమస్యలు...

Most Read