Saturday, September 5, 2026
HomeTrending News

పొత్తుల చీలికల వైపు బిహార్ రాజకీయాలు

Political Alliance Bihar : ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతుంటే బీహార్ లో శాసనమండలి ఎన్నికలు రాజకీయ మలుపులకు దారితీస్తున్నాయి. బీహార్ లో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎమ్మెల్సీ...

గంజాయి సాగు చేస్తే రైతుబంధు కట్

గంజాయి సాగు చేస్తున్న రైతులు, భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులతో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఎక్సైజ్,...

మహాత్ముడికి సిఎం జగన్ నివాళి

Tributes to Mahatma: జాతిపిత మహాత్మాగాంధీ 74వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.  తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి...

రైతాంగ సంక్షేమం కోసం నేతల డిమాండ్

వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని దక్షిణ భారత రైతు సంఘం నాయకులు పిలుపు ఇచ్చారు. చెన్నై లో ఈ రోజు  సౌత్...

బిజెపి గోబెల్స్ ప్రచారం – హరీష్ ఆగ్రహం

సూర్యాపేట లో మెడికల్ కాలేజీ నూతన భవనాలు పూర్తి కావొచ్చాయని,మరో మూడు నెలల్లో మెడికల్ కాలేజీ భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో 20పడకల నవజాత...

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి

Special Recognition For The Sammakka Saralamma Jatara : తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, వసతులు పెరిగాయని, గత 4 జాతరలకు 332...

బీసీల ఆత్మబందువు కేసీఆర్

బీసీల ఆత్మబందువు,గా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలిపే విదంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబందించి ఏకసంఘంగా రిజిస్టరైన...

మీరు వ్యతిరేకిస్తున్నారా?: వెల్లంపల్లి

Are You OK?: కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తెలుగుదేశం పార్టీ కనీసం దాన్ని హర్షించలేని పరిస్థితిలో ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారో,...

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి...

ఆర్ధికంపై వాస్తవాలు చెప్పండి: కేశవ్ డిమాండ్

White Paper: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ పొంతన లేని ప్రకటనలు, మాటల గారడీ చేసున్నారని టిడిపి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యవుల కేశవ్ మండిపడ్డారు....

Most Read