Friday, February 28, 2025
HomeTrending News

పూరి బీచ్ లో గిఫ్ట్ ఏ ప్లాంట్

రక్షా బందన్ పురస్కరించుకుని ఒడిశా లోని పూరి బీచ్ వద్ద గిఫ్ట్ ఏ ప్లాంట్ సాండ్ ఆర్ట్. ఇసుకతో అద్భుతమైన ఆర్ట్ గీసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత,ఇంటర్నేషనల్ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. రక్షాబంధన్ సందర్భంగా...

చెట్లకు రాఖీలు…

రక్షాబంధన్‌ నేపథ్యంలో కొందరు పిల్లలు, పెద్దలు చెట్లకు రాఖీలు కట్టారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆదివారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం పశ్చిమ మేదినిపూర్‌లో స్థానికులు చెట్లకు రాఖీలు...

ప్రగతిభవన్ లో రక్షాబంధన్

ప్రగతిభవన్ లోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాసంలో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఎం కేసీఆర్ కు తమ సోదరీమణులు.. లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. సిఎం...

రాఖీ వేడుకల్లో మహిళా నేతలు

రాఖీ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన తెరాస మహిళా ప్రజాప్రతినిధులు. రాఖీ కట్టిన వారిలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే...

ఘనంగా షోయబుల్లాఖాన్ వర్ధంతి

హైదరాబాద్ విముక్తి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన తెలంగాణ నిప్పురవ్వ షోయబుల్లాఖాన్ వర్ధంతి సందర్భంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్...

జగన్ పాలనలో మహిళాభ్యుదయం: వాసిరెడ్డి

మహిళా సాధికారతకు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు. నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో మహిళలకు...

అగ్రిగోల్డ్ బాధితులకు సిఎం అండ : అప్పిరెడ్డి

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటున్న ఘనత సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని శాసనమనడలి సభ్యుడు లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. 20వేల రూపాయలలోపు చెల్లించిన డిపాజిట్‌దారులకు ఆగస్టు 24న మంగళవారం నగదు జమ...

జనాభా గణన తీరు మారాలి- నితీష్

దేశంలో జనాభా గణన కులాల వారిగా జరగాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు ములాయం సింగ్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి నేతలే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా బిజెపి మిత్రపక్షం...

సిఎం జగన్ రాఖీ శుభాకాంక్షలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆడపడుచులకు శుభాకాంక్షలు  తెలియజేశారు. అన్నాచెల్లెళ్ళు- అక్కా తమ్ముళ్ళ మధ్య అనుబంధానికి, ఆప్యాయతలకు ప్రతీకగా ఈ రాఖీ పౌర్ణమి జరుపుకుంటారని... రాష్ట్రంలో...

బీజేపీ అంటే అమ్మకం…టీఆర్ఎస్ అంటే నమ్మకం

కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా వచ్చినందుకు తెలంగాణ ప్రజలు హర్షించారని, సహాయ మంత్రిగా తెలంగాణకు ఏం చేయలేకపోయారు ...ఇపుడైనా చేస్తారని ఆశిస్తున్నామని ఎర్రబెల్లి దయాకర రావు, బల్క సుమన్ అన్నారు. బీజేపీ అంటేనే...

Most Read