కేసీఆర్ ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. జగన్ ఓదార్పు యాత్ర కి మద్దతిచ్చి తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని...
కరోన నేపథ్యంలో ఇతర దేశాల పౌరుల రాకపోకలపై నిషేధం విధించిన యుకె ప్రభుత్వం క్రమంగా నిభందనలు సడలిస్తోంది. తాజాగా భారత దేశాన్ని రెడ్ లిస్టు నుంచి అంబర్ లిస్టుకు మార్చింది. దీని ప్రకారం...
టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో ఇండియా జట్టు కాంస్య పతకం గెల్చుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో ఇండియా జట్టు జర్మనీ పై 5-4 తేడాతో విజయం సాధించి 41 ఏళ్ళ తరువాత...
మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో మొక్కనాటి ‘జగనన్న పచ్చ తోరణం – వన మహోత్సవం 2021’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (ఆగస్ట్ 5) ప్రారంభించనున్నారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే...
నూతన విద్యా విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల విద్యార్ధుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉంటారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో నూతన...
సీఎం కెసిఆర్ గారి ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 65 ఏళ్ళ నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీ ఓ 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది. సంబంధిత...
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తత గ్రామం వాసాలమర్రిలో తెలంగాణ దళితబందు పథకానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అంకురార్పణ చేశారు. సమాజంలో అత్యంత వెనుకబడిన దళిత వర్గాల అభవృద్ధి కోసం...
తెలంగాణలో 60 లక్షల పైచిలుకు కుటుంబ సభ్యులను కలిగిన అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని, వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారికి పార్టీ అండగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...
టోక్యో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ 57కిలొల విభాగంలో ఇండియాకు చెందిన రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్ కు చేరుకున్నాడు. రెజ్లింగ్ విభాగంలో ఇండియాకు ఈ ఒలింపిక్స్ లో పతకం ఖాయం చేశాడు. సెమిఫైనల్లో...