Tuesday, February 25, 2025
HomeTrending News

దొంగల ముఠా నేత కెసిఆర్ – మధుయాష్కీ

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కందుకూరు క్రాస్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ...

ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ : సిఎం జగన్

స్కూళ్లు తెరిచేలోగా ఉపాధ్యాయులందరికీ వాక్సినేషన్‌ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు అందరికీ వాక్సినేషన్‌ ఇవ్వాలని సూచించారు. వ్యాక్సిన్ లభ్యతను బట్టి...

జీవో నం.2 సస్పెండ్ చేసిన హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2 ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. పంచాయితీ సర్పంచ్ లు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఈ జీవోను జారీ...

కరోనా రెండోదశ నుంచి బయటపడ్డాం

రాష్ట్రంలో వైద్య సౌకర్యాల కొరత లేదని, కరోనా రెండో దశ వ్యాప్తి నుంచి రాష్ట్రం బయటపడిందని తెలంగాణ ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....

గులాబి నేత ఎల్ రమణ

టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు రమణ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకరరావులతో సమావేశమయ్యారు....

మోడీ కార్పొరేట్ కంపెనీల బందీ

ప్రజా, వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దే దింపడమే లక్ష్యంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని టిపిసిసి ప్రచార కమిటీ కో-కన్వీనర్ అజ్మత్ ఖాన్ పిలుపునిచ్చారు. పెంచిన పెట్రోల్, డీజిల్...

తెలంగాణ కోసం తెగించి కొట్లాడుతాం : కేటీఆర్

కృష్ణా జ‌లాల విష‌యంలో కానీ, ఇంకో విష‌యంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే అని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ వివాదంపై...

కఠినంగా మాస్క్ నిబంధన

రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  ఈ...

శరవేగంగా కరోనా థర్డ్ వేవ్

కరోనానా! ఎక్కడా?తగ్గిపోయిందిగా! నాకు వాక్సిన్ అయిపోయింది. ఏమీ కాదు! ఊరికే భయపెడతారు గానీ థర్డ్ వేవ్ రాదు గాక రాదు...మొదటినుంచీ మనవాళ్లది ఇదే ధోరణి. ముందు మన దాకా రాదనుకున్నారు. వచ్చాక మన ఊరు రాదనుకున్నారు....

రాజకీయాల్లోకి రావటం లేదు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాను రాజకీయాల్లోకి రావటం లేదని మరోసారి స్పష్టం చేశారు. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత పోయెస్‌ గార్డెన్‌లోని తన...

Most Read