14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చేయలేని సామాజిక సాధికారతను నాలుగున్నరేళ్లలోనే సిఎం జగన్ చేసి చూపించారని మాజీ డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీ వాణి అన్నారు. రాష్ట్రానికి చిట్టచివరన ఉన్న కురుపాం...
రాష్ట్రంలో ఉత్కంఠ భరితమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం జరిగి తుది అంకానికి చేరుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం 10 ఏండ్లు అధికారంలో ఉన్నది. అభివృద్ధి చేసిన తమకు మూడోసారి అధికారాన్ని ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతున్నది....
పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోందని, కలెక్టర్లు కూడా ఈవిషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. గ్లోబల్...
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబాటులోనే ఉందని, ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంతాన్ని అబివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్...
తెలంగాణ ఎన్నికలు నోటిఫికేషన్ రోజు నుంచి పోలింగ్ నాటికి సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ల నుంచి అగ్రనేతలు ప్రచారానికి రావటంతో చివరి రోజులు ఓటరును సతమతం చేశాయి. అటు బీఎస్పి...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలకు తెర పడింది. 13 నియోజకవర్గాల్లో గంట ముందే ముగిసిన ప్రచారం. ప్రచారం ముగియగానే స్థానికేతరులు నియోజకవర్గంలో విడిచి వెళ్ళాలి. సాయంత్రం 5...
రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో ఎంతోమంది అనుభవజ్ఞులు, సీనియర్లు ఉన్నారని కానీ కీలక శాఖలకు ఏ ఒక్కరినీ నియమించడంలేదని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి...
ప్రజలే జగన్ బలం అని, మనందరికీ జగన్ ఆత్మబలం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. కులం, మతం, రాజకీయం, వర్గాలు లేకుండా అందరికీ మేలు చేయడానికే జగన్ నాలుగున్నరేళ్లగా...
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది. కాటేదాన్ చేవెళ్ళ, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రాంతాల్ని విభజించి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పర్చారు. సర్దార్ వల్లాభాయి పోలీస్ అకాడమి, రాష్ట్ర...
వైఎస్సార్సీపీ నేతలు దోచుకున్న సొమ్మును వసూలు చేసి వాటిని పేదలకు పంచే బాధ్యతను తెలుగుదేశం, జనసేన పార్టీ తీసుకుంటుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. చలికాలంలోకూడా ఫ్యాన్ కు...