రాష్ట్ర వ్యాప్తంగా 19 ప్రాంతాల్లో ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సిఎం కేసియార్ నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, బధ్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట,...
రాష్ట్రంలో ఇల్లు లేని పేద వాడు ఉండకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రమిస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలా అని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు హాయంలో కేంద్రం ఇచ్చిన...
(ప్రత్యేక వ్యాసం)
జింకను వేటాడడానికి పులి ఎంత ఓపికగా వుంటుందో తెలుసా.. మరి పులినే వేటాడాలంటే..?
అతడు సినిమా లో డైలాగ్ గుర్తుంది కదా..
ఒకరు చెప్పేది నమ్మి జనాలు మారరు.
ఒక ప్రెస్ మీట్ తో పాలిటిక్స్...
పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశానని, వారికి ఇచ్చిన హామీ మేరకే అమూల్ ప్రాజెక్టును తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ పనికి...
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్లే దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి కేటియార్ మరోసారి విమర్శించారు. వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సిన సమయంలో ఆ పని చేయలేదని, ఇతర దేశాలకు...
ఈటెల రాజేందర్ ది ఆస్తుల మీద గౌరవమా, ఆత్మ గౌరవమా అని టిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీలోకి వచ్చినప్పుడు దేవుడిలాగా కనపడ్డ కెసియార్ ఇప్పుడు నియంత లాగా...
భారతదేశం నుంచి అమెరికా వెళ్ళే విద్యార్థులకు ఆ దేశ విశ్వ విద్యాలయాలు కొత్త మార్గ దర్శకాలు ప్రకటించాయి. భారత బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్, రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులు తిరిగి...
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 19 సంవత్సరాల టిఆర్ఎస్ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరినప్పటినుంచి తెలంగాణా...
భారత దేశానికి వ్యాక్సిన్ సరఫరాపై హామీ ఇచ్చిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కమలా హారిస్ తో జరిపిన ఫోన్ చర్చల వివరాలను ప్రధాని...
వ్యాక్సిన్ విధానంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. వ్యాక్సిన్ విషయంలో అందరం ఒకే మాటపై ఉందామని సూచించారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాలని,...