కరోనా పై పోరులో జిల్లా స్థాయి అధికారులే క్షేత్ర స్థాయి కమాండర్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. జిల్లాల్లోని పరిస్థితులు వారికి బాగా తెలుసన్నారు. కరోనా నుంచి ప్రతి ప్రాణాన్ని కాపాడడం...
ప్రతి నియోజకవర్గానికి ఒక ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రూ.2,775 కోట్లతో 8 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 4...
హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరూ కొనలేరని మాజీమంత్రి ఈటల రాజేందర్ వ్యాఖానించారు. మంత్రి పదవి కోల్పోయిన తరువాత రెండోసారి అయన హురురాబాద్ లో పర్యటించారు. తాను ఎంతో సంస్కారంతో మర్యాద పాటిస్తున్నానని, ...
బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ను ముందుగానే గుర్తించేందుకు, వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం...
రాష్ట్రంలో నెలాఖరు వరకూ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితిపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ ను నెలాఖరు వరకూ...
నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజును వైద్య పరీక్షలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రేం కోర్టు తీర్పు చెప్పింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్ అధికారిని నియమించాలని తెలంగాణా హైకోర్టును ఆదేశించింది. మొత్తం...
నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు ప్రతిపక్ష నేత చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని వైసిపి లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి ఆరోపించారు. కూలాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా రఘురామ మాట్లాడారని, ప్రభుత్వాన్ని...
కరోనా వైరస్ ని అరికట్టేందుకు డిఆర్డిఓ రూపొందించిన 2డి ఔషధం ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ లో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర వైద్య...
నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజును వెంటనే రమేష్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏపి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా కోర్ట్ నుంచి వచ్చిన వైద్య నివేదికను హైకోర్ట్ పరిశీలించింది. రఘురామను...
ప్రధాని మోడిని విమర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు అంటించిన వారి అరెస్టులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. మోడిని విమర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో...