నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజును గుంటూరు జిజిహేచ్ నుంచి జిల్లా జైలుకు తరలించారు. నేటి ఉదయం నుంచి రఘురామకు 18 రకాల వైద్య పరిక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య నివేదికను జిల్లా మేజిస్ట్రేట్ కు...
గుజరాత్ నుంచి 80 టన్నుల ఆక్సిజన్ తో బయల్దేరిన రైలు గుంటూరు స్టేషన్ కు చేరుకుంది. సీనియర్ ఐఏయస్ అధికారి కృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ కృష్ణ బాబు గుంటూరు స్టేషన్ వద్ద ఈ...
కరోనాకు మరో పార్లమెంట్ సభ్యుడు బలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ శాతవ్ శాతవ్ కరోనాతో మృతి చెందారు. అయన వయసు 46 సంవత్సరాలు. కరోనా సోకడంతో 23...
నర్సాపురం ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజుకి ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ గుంటూరు సిఐడి కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనకు ప్రస్తుతం వున్నా వై కేటగిరీ సెక్యూరిటీ కొనసాగించాలని ఆదేశించింది....
నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు 14 నెలలు నుంచి ఢిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేశారని ఏపి గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు విమర్శించారు. వైసిపి ఎంపి మీద ప్రతిపక్ష...
బెయిల్ ఇవ్వాలంటూ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నిన్న ఎంపిని ఏపి సిఐడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రాధమిక విచారణ, అసలైన...
ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్న అంబులెన్సులను పోలీసులు అనుమతిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ వివాదానికి తెర పడింది. నాలుగు రోజులుగా కోవిడ్ చికిత్స కోసం ఏపి నుంచి హైదరాబాద్...
నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజును ఏపి సిఐడి అదుపులోకి తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని రఘురామ కృష్ణంరాజు నివాసానికి...
ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద అంబులెన్సుల అనుమతికి మార్గదర్శకాలు రూపొందిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ పై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది.
అంబులెన్సులకు అనుమతి నిరాకరించడం రాజ్యాంగ,...
కోవిడ్ పరిస్థితుల్లో పార్లమెంట్ నూతన భవన నిర్మాణం, ఔషధాలు, వ్యాక్సిన్ల కొరతపై రోజుకో ట్వీట్తో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు మరో అడుగు ముందుకేసి ప్రధాని పై...