రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి వారి అక్కలు, చెల్లెలు...
గాబన్ లో అధ్యక్షుడిని దింపిన తర్వాత ప్రజలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సైనిక చర్యను సమర్థిస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా యూనియన్, గాబన్ ను గతంలో పాలించిన ఫ్రాన్స్ తదితర దేశాలు మాత్రం సైనిక...
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో అర్ధరాత్రి రేవ్ పార్టీని భగ్నం చేశారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. డ్రగ్స్ సేవిస్తూ పలువురు సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. సినిమా ఫైనాన్సియర్...
సెప్టెంబర్ 1 నుంచి 15 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 'నా భూమి- నా దేశం' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రతి ఇంటి నుంచి చిటికెడు మట్టిని సేకరిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి...
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కూటమిని డీకొనేందుకు ఇండియా కూటమి సన్నాహాలు మొదలుపెట్టింది. భాగస్వామ్య పక్షాల ఐక్యతను చాటే విధంగా...ముంబై వేదికగా ఇవాళ, రేపు ఇండియా కూటమి సమావేశాలు జరగనున్నాయి. మీటింగ్లో తీసుకోనున్న...
రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు సంబరంగా సాగుతున్నాయి. అన్నా తమ్ముల్లకు సోదరీమణులు రాఖీలు కడుతూ ఆశీర్వాదం తీసుకుంటు...ఘనంగా చేసుకుంటున్నారు. పెసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు.
రాజ్యసభ...
పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని, ఆ ధైర్యం ఆయనకు లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 175...
చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఆయన ఏమి మాట్లాడినా ప్రజలు నమ్ముతారని అనుకుంటే కుదరదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. బాబు సంయమనం పాటించాలని, ఒక ముఖ్యమంత్రిగా పని...
ఆడబిడ్డల కోసం తాము ప్రవేశ పెట్టిన మహా శక్తి ఓ గేమ్ ఛేంజర్ కాబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశంలోని ప్రతి పార్టీ ఈ పథకం...