భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని...
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సమేతంగా ఇడుపులపాయలోని...
భారతీయ జనతాపార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టిన 'నా భూమి- నాదేశం' కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెనాలి సమీపంలోని కొలకలూరులో మట్టిని సేకరించారు. 'మేరి మట్టి- మేరా...
అన్నమయ్య జిల్లా శ్రీహరికోట షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా 11.50 గంటలకి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రయోగం జరిగింది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ దూసుకెళ్లింది. 63...
పవన్ కల్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ 'ఓజీ' సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ టీజర్ గురించి అభిమానులు, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిసిందే. వారి ఉత్కంఠకు...
బీఆర్ఎస్ లో ఉన్నపుడు ఇద్దరు నేతల మధ్య సఖ్యత నామమాత్రంగానే ఉండేది. ఖమ్మం జిల్లాలో ఇద్దరు నేతల కులాల మధ్య ఉప్పు నిప్పు రాజకీయాలు సాగుతుంటాయి. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే సిఎం...
రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సింగరేణి కార్మికులకు వారాల జల్లు కురిపించింది. సింగరేణి కార్మికులకు చెల్లించాల్సి ఉన్న 23 నెలల 11వ వేజ్బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాలని సంస్థ ఛైర్మన్...
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి ధర్మాన్ షణ్ముగరత్నం (66) చరిత్ర సృష్టించారు. ఆ దేశ తొమ్మిదో అధ్యక్షుడిగా ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్...
ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో దాని వివరాలను వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఈ ఉపగ్రహం భూమి నుంచి 1.5 మిలియన్ కి. మీ దూరంలో ఉండి, పరిశోధనలు సాగిస్తుందని పేర్కొంది. ఇది సూర్యుడు-భూమి మధ్య...
మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. న్యూయార్క్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న కర్నింగ్ సంస్థ మెటీరియల్...