Saturday, March 15, 2025
HomeTrending News

BRS Bhavan: ఢిల్లీలో బీఆర్ఎస్ భ‌వ‌న్‌ ప్రారంభం

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో నూత‌నంగా నిర్మించిన బీఆర్ఎస్ భ‌వ‌న్‌ను ఆ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభించారు. భ‌వ‌నం ప్రారంభోత్సవానికి ముందు అక్క‌డ నిర్వ‌హించిన సుద‌ర్శ‌న పూజ‌,...

BJP: పొంగులేటితో బిజెపి మంతనాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడు, ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉండటంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేరికలపై దృష్టి సారించింది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ ఎన్నికల పైనే ఫోకస్ పెడతామని...

Manipur: మ‌ణిపూర్‌లో ఆందోళ‌నలు..8 జిల్లాల్లో క‌ర్ఫ్యూ

మ‌ణిపూర్‌లో గిరిజ‌న గ్రూపులు చేస్తున్న ఆందోళ‌నలతో 10 జిల్లాల్లో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మైటిస్ కు ఎస్టీ హోదా గురించి ఇటీవ‌ల కోర్టు తీర్పు ఇవ్వ‌డాన్ని నిర‌సిస్తూ గిరిజ‌నలు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. నిన్న...

Ground water: భూగర్భ జలాల రీఛార్జ్‌ లో అనంతపురం ఫస్ట్‌

భారతదేశంలో సరస్సులు, చెరువులు, కుంటలు వంటి జలాశయాలు 24 లక్షల 24 వేల వరకూ ఉన్నాయని దేశంలో తొలిసారి జరిపిన సర్వేలో తేలింది. ఇలాంటి జలాశయాలు పశ్చిమ బెంగాల్‌ లో చాలా ఎక్కువ...

Baramulla: కశ్మీర్లో ఎన్‌కౌంటర్‌…ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందడంతో గురువారం...

Ajay Banga: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా

భారత సంతతికి చెందిన అజయ్ బంగా బుధవారం ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయ‌న జూన్ 2, 2023న తన పదవిని స్వీకరించ‌నున్నారు. ఆయ‌న‌ పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. బుధవారం...

BRS Bhavan: ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఢిల్లీ బిఆర్ఎస్ భవన్

ఢిల్లీ కేంద్రంగా బిఆర్ఎస్ పార్టీ విస్తరణ, కార్యకలాపాల కోసం గత ఏడాది ప్రారంభించిన నాలుగు అంతస్తుల బీఆర్‌ఎస్‌ పార్టీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశ సమగ్ర వికాసమే లక్ష్యంగా, రైతు రాజ్య స్థాపనే...

Bhogapuram: సిఎం జగన్ లో అభద్రతాభావం – నాదెండ్ల విమర్శ

తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగుపెడితే హెలికాప్టర్ ఎక్కే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి హైవే మీద వాహనాలు ఏ విధంగా అడ్డంకి అవుతాయో అర్థం కావడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల...

Karnataka: కాంగ్రెస్ కు అండగా కన్నడ ప్రజలు – రేవంత్ రెడ్డి

“కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మోదీ-షా ఓట్లు ఆడుగుతున్నారు” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...

Medaram: మేడారం జాతర తేదీలు ఖరారు

తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2024 ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నట్లు పూజారులు ప్రకటన విడుదల చేశారు. బుధవారం సమావేశమైన గిరిజన పూజారులు, అధికారులు...

Most Read