Wednesday, April 23, 2025
HomeTrending News

దేశ భద్రత పట్టించుకోని బీజేపీ – రేవంత్ విమర్శ

వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజల సమస్యలపై పోరాడేందురు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే ప్రజల సమస్యలు...

ప్రధానిని కలిసిన సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గత రాత్రి దేశ రాజధానికి చేరుకున్న జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటల...

ఎమ్మెల్యేల కేసులో స్టే కు హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థన తోసిపుచ్చిన హైకోర్టు...ఈనెల 30న హాజరు కావాలన్న...

21 వేల రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమ

తెలంగాణ రైతన్నలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు జమచేశామని మంత్రి హరీశ్‌...

జమ్ములో ఎన్‌కౌంటర్‌…ముగ్గురు ముష్కరుల హతం

జమ్ముకశ్మీర్‌లోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ రోజు (బుధవారం) ఉదయం 7.30 గంటలకు సిధ్రా ప్రాంతంలోని ఓ ట్రక్కులో...

‘యువ గళం’ పేరుతో లోకేష్ పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్   కొత్త సంవత్సరం జనవరి 27నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. తన తండ్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం...

ఫిలిప్పీన్స్‌ భారీ వర్షాలు

ఫిలిప్పీన్స్‌ లో పడుతున్న వర్షాల ధాటికి దేశంలో ప్రజా జీవనం స్తంభించింది. లుజోన్ ద్వీపంలోని బికాల్ ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలకు విద్యుత్, రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. జోరు వానకు వరదలు పోటెత్తడంతో...

తెలంగాణ రైతులకు శుభవార్త

యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న పదో విడత రైతుబంధు నగదును కాసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. నేటి నుంచి ప్రారంభమయ్యే...

ప్రభుత్వ పాఠశాలకు ఎన్నారై రమేష్ భూ విరాళం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్‌ తరహాలో విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ''మన ఊరు మన బడి''. సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా...

ఆర్ధికంగా ఏ ఇబ్బందీ లేదు, రాదు: బుగ్గన

గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పుల వల్లే నేటికీ ఆంధ్రప్రదేశ్ కు తిప్పలు ఎదురవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాజీ మంత్రి, టిడిపి...

Most Read