Friday, April 25, 2025
HomeTrending News

Cabinet: జనవరి నుంచి రూ. 2,750 పెన్షన్

వృద్ధాప్య పెన్షన్ పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతుం ఇస్తోన్న రూ.2,500 నుంచి రూ.2,750కి పెన్షన్ పెంపుదలను కేబినేట్ ఆమోదించింది.   జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమలులోకి వస్తుంది. 62.31...

కోవర్టు వ్యవస్థను నిర్మూలించాలి: దామోదర డిమాండ్

పార్టీ కమిటీల్లో అసలైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, ప్రధాన కార్యదర్శి- ఉపాధ్యక్ష పదవుల్లో మూడు, ఆరు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి స్థానం కల్పించారని కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనరసింహ...

భారత్ జాగృతి దూకుడు పెంచుతాం: కవిత

మహిళల పట్ల బిజెపి నేత బండి సంజయ్ ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరమని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇలా చులకనగా మాట్లాడుతున్నవారికి  తెలంగాణా ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బెంగాల్ లో...

జపాన్ తీరు ఆశ్చర్యకరం: కేటియార్

తయారీ రంగం మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందని, ప్రతిదానికీ చైనా పై ఆధారపడడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కోవిడ్ సమయంలో అందరికీ తెలిసి వచ్చిందని రాష్ట్ర పారిశ్రామిక, ఐటి శాఖల...

Vidyut: ఏకపక్షంగా పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులు : కేశవ్

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగంలో తీసుకున్న అనాలోచిత విధానాల వల్ల ప్రజలపై అదనపు భారం పడుతోందని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ...

ఢిల్లీలో కెసిఆర్… రెండు రోజుల పాటు యాగం

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఆవిర్భావం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి...

రోజుకు 90 వేల మందికే అయ్యప్ప దర్శనం

శబరిమలలో గరిష్ఠంగా రోజుకు 90 వేల మంది భక్తులకే అయ్యప్పస్వామి దర్శనం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు, అధికారులతో కేరళ...

చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత

చైనా కవ్వింపు చర్యలతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దఫా ఈశాన్యంలోని ఆరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని సరిహద్దులో ఇండో-చైనా సైన్యం మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఇరువైపులకు చెందిన జవాన్లకు తీవ్ర...

కళ్ల నుంచి నీళ్లు కాదు నిప్పులొస్తయ్: ఎమ్మెల్సీ కవిత

దేశంలో ఉన్నటువంటి సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముషీరాబాద్ లో జరిగిన తెలంగాణ జాగృతి సమావేశంలో మాట్లాడిన కవిత.. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, రైతులు,...

సుప్రీంలో కేసుల తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపు – కేంద్రం

పార్లమెంటు సమావేశాల్లో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్...

Most Read