అమెజాన్కు చెందిన వేలాది మంది కార్మికులు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేపట్టారు. వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్న డిమాండుతో దాదాపు 40 దేశాల్లోని అమెజాన్ వేర్హౌస్ల ముందు కార్మికులు ఆందోళన...
శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ టైమింగ్స్ మారాయి. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ,...
Sky Route Company : తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటుచేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో రాకెట్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన హైదరాబాద్ కంపెనీ...
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తమ ఎదుట హాజరు కావాలంటూ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ప్రభుత్వం నియమించిన సిట్ ఇచ్చిన 41 సిఆర్పీసీ...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి భారతీయ జనతాపార్టీలో చేరారు. ఢిల్లీ లోని బిజెపి ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్ చేతుల మీదుగా ఆయన...
రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని రూపొందించే అంశంపై దృష్టిపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ రోడ్లు పాడుకాకుండా, దీర్ఘకాలం నాణ్యతతో ఉండేలా రోడ్ల...
ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఎక్కువకాలం నిలవబోవని ఇప్పటం తీర్పుతో తేటతెల్లమైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇప్పటం గ్రామంలో చట్ట ప్రకారమే కూల్చివేతలు జరిగినట్లు కోర్టు...
Vizag Rishikonda: రిషికొండపై సిఎం జగన్ కోసం ప్యాలెస్ కడుతున్నట్లు బైట ఉన్న ప్రచారంలో వాస్తవం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వెల్లడించారు. కొన్ని విలాసవంతమైన విల్లాలు, రూమ్స్, ఫంక్షన్...
అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రం పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ కు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల...
Mangalagiri: 2023 జనవరి 27 నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్...