ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకీ రావడం చారిత్రక అవసరమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆకాంక్ష కుడా అదే విధంగా ఉందన్నారు. నల్గొండలో ఈ రోజు మీడియా సమావేశంలో...
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నారాయాణ కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కేంద్ర కేబినెట్లో నేరస్థులున్నారని ఆరోపించారు....
ప్రజాకవి , పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 108 వ జయంతి ఉత్సవాల సంధర్బంగా నిర్వహిస్తున్న తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమములో బాగంగా కాళోజీ జ్ఞాపకార్ధం రాష్ట్ర ప్రభుత్వం - తెలంగాణ భాషా సాంస్కృతిక...
మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఈ రోజు ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు....
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి నవంబర్ 11 వరకూ చేపట్టిన మహా పాదయాత్రకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్రకు అనుమతి కోరుతూ సమితి చేసిన...
నెల్లూరు జిల్లాను నేర రాజధాని అంటూ టిడిపి నేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి తప్పు బట్టారు. ఒక సంఘటన ఆధారంగా మొత్తం జిల్లాను...
కాళోజీ నారాయణరావు విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు తెలిపారు. తెలంగాణలో అక్షరజ్యోతిని...
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ నిన్న 20 కిలోమీటర్ల మేర నడిచారు. కన్యాకుమారిలోని అగస్త్యేశ్వరం నుంచి నాగర్కోయిల్ వరకు యాత్ర సాగింది....
Nims : నేనూ రాను బిడ్డో సర్కారు దవాఖానకు....అవును ఈ మధ్య ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షించింది.అంత పెద్ద వార్త ఏంటా ఏమి మిస్సయ్యాం..అనుకుంటున్నారా.. అదేనండి "నిమ్స్ డైరెక్టర్ కి గుండె...
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. ఆమె వయసు 96 ఏళ్లు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగి ఆమె చరిత్ర సృష్టించారు. 76 ఏళ్లుగా బ్రిటన్కు రాణిగా కొనసాగుతున్నారు. 2015...