వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర నేటి నుంచి మొదలు కానుంది. 'మేమంతా సిద్ధం' పేరిట కొనసాగనున్న బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది.
ఉదయం...
చైనా తన కపట బుద్దిని మరోసారి బయట పెట్టుకుంది. అరుణాచల్ను భారత్ ఆక్రమించుకుందని మరోమారు నోరుపారేసుకుంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు....
వైఎస్సార్సీపీ అనకాపల్లి లోక్ సభ అభ్యర్ధిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మాడుగుల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న బూడి ముత్యాల నాయుడును ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు....
వాలంటీర్లపై శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాటికి పార్టీతో సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు....
రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడి నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ గతంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. లష్కర్ లో గెలిచాక రాజకీయంగా ఉన్నత స్థాయికి...
రాష్ట్రంలో గాడితప్పిన పాలనను సరిచేయాల్సిన అవసరం ఉందని, అందుకే వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకు సిఎం పదవి కొత్త కాదని,...
పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో...
పొత్తులో భాగంగా పోటీచేస్తోన్న ఆరు లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్ధులను భారతీయ జనతా పార్టీ కొద్దిసేపటిక్రితం ప్రకటించింది. అరకు నుంచి కొత్తపల్లి గీత; అనకాపల్లి- సీఎం రమేష్; నర్సాపూర్- భూపతిరాజు శ్రీనివాసవర్మ; రాజమండ్రి-దగ్గుబాటి...
వైసీపీ మాజీ నేత, నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణమరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు పార్టీల కూటమిలో నర్సాపూర్ సీటు ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ తరఫున బరిలో ఉంటానంటూ డాంబికాలు...
వైఎస్సార్సీపీ నేత, గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన తిరుపతి లోక్ సభ నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. అయితే ఆయన కుమారుడు రోషన్ కు...