Monday, March 17, 2025
HomeTrending News

కేటిఆర్ బృందానికి ఘనస్వాగతం

తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కే. తారకరామారావుకి ఈరోజు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర...

విభజన హామీల సంగతి ఏంటి?

Your Promises? ముందు విభజన హామీలను నెరవేర్చిన తరువాత బిజెపి నేతలు మాట్లాడాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సలహా ఇచ్చారు.  ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ తో...

వీరవనిత మల్లు స్వరాజ్యం కన్నుమూత

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం...

కేంద్రంపై యాసంగి యుద్ద సన్నాహాలు

సోమవారం(ఈ నెల 21న) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి...

అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారింది: కిషన్ రెడ్డి

Its not good: అప్పులు తెచ్చి పాలించడం సుపరిపాలన కిందకు రాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు....

జగనే మళ్ళీ సిఎం – ఆస్తులు పందెం: ధర్మాన

Challenge: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ మళ్ళీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఒకవేళ అలా కాకపొతే తన ఆస్తులన్నీ...

వ్యవసాయక్షేత్రంలో మంత్రులతో సీఎం భేటీ

రాష్ట్ర మంత్రులతో ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల...

పదిమందితో భగవంత్ మాన్ మంత్రివర్గం

Punjab Cabinet Ministers : పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంలో ఈ రోజు(శనివారం) పది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చండీగడ్ రాజ్ భవన్ లో  నిరాడంబరంగా...

పదవి కాపాడుకునేందుకు ఇమ్రాన్ పాట్లు

విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, సొంత పార్టీ నుంచి కొంత మంది ఎంపీలు విపక్షాలకు మద్దతు తెలపటం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ...

మే నెలలో సంగం,పెన్నా ప్రారంభం

Penna-Sangam: పెన్నా, సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయని, ఏప్రిల్ చివరి నాటికి పూర్తవుతాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.  నెల్లూరు నగరంలోని పెన్నా...

Most Read