Sunday, March 16, 2025
HomeTrending News

అన్నిరాష్ట్రాల యాత్రలు ఢిల్లీ వైపే – మంత్రి జగదీష్

తెలంగాణలో ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యమని, పాదయాత్రలు చేసినా,మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే అవుతాయని మంత్రి జగదీష్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల యాత్రలు ఢిల్లీ...

తాలిబాన్ల గుర్తింపునకు ఇరాన్ నిరాకరణ

తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తే.. వారి ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తిస్తామని ఇరాన్ ప్రకటించింది. తాలిబాన్ లు మహిళలు, మైనారిటీలకు తగిన అవకాశాలు ఇవ్వటంతో పాటు, వారి...

గవర్నర్ ను అవమానించలేదు – మంత్రి హరీష్

గవర్నర్ ని అవమానం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని, రాజ్ భవన్ కి కాషాయ రంగు ఎందుకు పులుముతున్నారని మంత్రి హరీష్ రావు బిజెపి నేతలను ప్రశ్నించారు. గవర్నర్ కి ఇబ్బంది ఉంటే సీఎం...

సిఎం జగన్ శివరాత్రి శుబాకాంక్షలు

CM wishes:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. “ప‌ర‌మేశ్వరుడిని అత్యంత భ‌క్తి శ్రద్ధల‌తో పూజించే అతిపెద్ద పండుగ మ‌హాశివ‌రాత్రి. ఈ ప‌ర‌మ...

కచ్చా బాదామ్ గాయకుడికి ప్రమాదం

కచ్చా బాదామ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ విపరీతంగా ఆదించారు.. ఇంకా ఆదరిస్తున్నారు జనాలు. పచ్చి పల్లీలు అమ్ముకునే ఓ వీధివ్యాపారి.. ఊరూరా తిరుగుతూ అరిచిన అరుపులనే...

ఘనంగా శివరాత్రి ఉత్సవాలు

Srikalahasti: మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ ఆలయాల్లో తెల్లవారు జామునుంచే  శివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.  ఫిబ్రవరి 24నుంచి...

ఐ ప్యాక్ మాజీలతో రాజకీయ వ్యూహాలు

Ys Sharmila : తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా వై.ఎస్.ఆర్.టి.పి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల చర్యలు చేపట్టారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగం ప్రజలతో మమేకం అయ్యే విధంగా...

రాజ‌న్నకు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రులు

ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్...

దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు

తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట.. అక్షర సత్యమని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని సీఎం పలుమార్లు చెప్పారు. దానికనుగుణంగానే ఈ...

కెసిఆర్ పేదల పక్షం – మోడీ పెద్దల పక్షం

Tngo Meeting  : ప్రభుత్వ ఉద్యోగస్తుల జేబులను ముఖ్యమంత్రి కేసీఆర్ నింపుతుంటే ప్రధాని మోడీ ఆ జేబులకు చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి...

Most Read