Tuesday, March 11, 2025
HomeTrending News

కాన్పూర్ లో మెట్రోరైలు ప్రారంభం

Metro Train Launched In Kanpur : ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ రోజు మెట్రో రైలు ప్రారంభించారు. 11 వేల కోట్ల రూపాయల అంచనాతో మొత్తం 32 కిలోమీటర్ల మెట్రో...

కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి బ్రదర్స్

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కోతులు,కొండముచ్చుల్లా ప్రవర్తిస్తున్నారని పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. రేవంత్ కోతి అయితే బండి సంజయ్ కొండ ముచ్చులా మారారన్నారు. హైదరాబాద్...

ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో: సోము డిమాండ్

Withdraw the comments: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని టిడిపి నుంచి వచ్చిన ఇద్దరు నేతలకు లీజుకి ఇచ్చారంటూ మంత్రి నాని చేసిన వ్యాఖ్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా...

మిథాని- ఓవైసీ ఫ్లై ఓవర్ ప్రారంభం

Midhani Owaisi Hospital Flyover : హైదరాబాద్ నగరంలోని ఓవైసీ ఆస్పత్రి వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లై ఓవర్‌ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల...

అది జగన్ అనుగ్రహ సభ: కేశవ్ ఎద్దేవా

Jagan Anugraha Sabha: విజయవాడలో నేడు బిజెపి నిర్వహిస్తున్నది ప్రజా ఆగ్రహ సభ కాదని, జగన్ అనుగ్రహ సభ అని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. భారతీయ జనతా...

బాబు కనుసన్నల్లో బిజెపి సభ : పేర్ని

Babu Direction- BJP AP Action: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక అజెండా అంటూ ఏమీ లేదని చంద్రబాబు అజెండానే అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా, ఐ అండ్ పీఆర్ శాఖ...

నేటి నుంచి యాసంగి రైతుబంధు

Yeasangi Raithubandhu : రైతుబంధు కింద ఎనిమిది విడతలుగా  రూ.50 వేల కోట్లు  ఇప్పటి వరకు విడుదలయ్యాయి. ఈ రోజు నుంచి యాసంగి రైతుబంధు నిధుల పంపిణీ జరుగనుంది. ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు...

మూడో వేవ్ పై అప్రమత్తం: సిఎం జగన్

Be Alert: కోవిడ్‌ మూడో వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓమిక్రాన్ కేసులు...కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను...

బీజేపీ దీక్ష అంటే కేసీఆర్ కు వణుకు

బీజేపీ నిరుద్యోగ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రుహ నిర్భందం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాలిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు...

ఆరోగ్య రంగంలో కేర‌ళ ప్ర‌థ‌మ స్థానం

Health Last Up : తెలంగాణ రాష్ట్రం మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. నీతి ఆయోగ్ న్యూఢిల్లీలో విడుద‌ల చేసిన 4వ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2018-19 ఏడాదికి గానూ...

Most Read