Tuesday, March 11, 2025
HomeTrending News

అశోక్ గజపతి ప్రవర్తన సరికాదు : బొత్స

Its not fair: రామతీర్థం ఆలయ పునఃనిర్మాణ పనులకు శంఖుస్థాపన సందర్భంగా అశోక్ గజపతిరాజు ప్రవర్తన సరికాదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ గుడి మాన్సాస్ ట్రస్టుకు సంబంధించినదని...

TSMSIDC ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్

Errolla Srinivas Chairman Of Tsmsidc : తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉద్యమ కారుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి కేసీఆర్...

రామతీర్థంలో ఉద్రిక్తత

Tension at Temple: విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ పునః నిర్మాణ పనులకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి...

ఎల్లుండి స్వగ్రామానికి జస్టిస్ రమణ

CJI to Native Place: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంటక రమణ ఎల్లుండి, డిసెంబర్ 24న తన స్వగ్రామంలో పర్యటించనున్నారు. కృష్ణా జిలా నందిగామ నియోజకవర్గం, వీరులపాడు మండలంలోని...

అమెరికా ఆఫ్ఘన్ కు సహకరించాలి

America Must Cooperate With The Afghans : అమెరికా ఒంటెత్తు పోకడలతో ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు దిగజారుతున్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ బ్యాంకు ఖాతాలు స్తంభింప...

పిల్లలను కనటమే ముస్లీంల పని..

The Goal Of Muslims Is To Increase Their Population : ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల రణరంగం మొదలైంది. రాజకీయ పార్టీల ప్రచారం, నేతల రెచ్చగొట్టే మాటలతో ఎన్నికల వేడి రాజుకుంది. మజ్లీస్...

వారిని నిలదీయండి: సిఎం పిలుపు

Ask them on OTS-Jagan: నిరుపేదలకు వారు నివసిస్తున్న ఇంటిపై  సంపూర్ణ గృహ హక్కును కల్పిస్తుంటే కొన్ని శక్తులు జీర్ణించుకోలేక పోతున్నాయని రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘కేవలం నివాస హక్కు...

సీఎం కేసీఆర్ పాలన అద్భుతం

Bihar Minority Commission : మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే అగ్రగామిగా ఉన్నాయని బీహార్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మహమ్మద్...

దళితబందు నిధుల విడుదల

 Dalitbandu Funds :  దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా...

మావోల చెరలో మాజీ సర్పంచ్

Maoists Kidnap Former Sarpanch ములుగు జిల్లాలో మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ కిడ్నాప్. నిన్న సాయంత్రం...

Most Read