Tuesday, March 4, 2025
HomeTrending News

సింగరేణి కార్మికులకు దసరా బోనస్

సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గత ఏడాది కంటే ఒకశాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు సిఎం కెసిఆర్...

అల్లిపూల వెన్నెల విడుదల

తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట "అల్లిపూల వెన్నెల" ను విడుదల చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించారు....

ఈ పని వారిదే : సజ్జల అనుమానం

తండ్రీ కొడుకులు నారా చంద్రబాబు, లోకేష్ లు డ్రగ్స్ వ్యాపారంలోకి దిగి ఉంటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇంత పెద్దమొత్తంలో హెరాయిన్ పట్టుబడ్డ సమయంలో లోకేష్...

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే పారితోషికం

రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆదుకునేవారికి రూ.5,000 చొప్పున పారితోషికాన్ని అందించే పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రం తెలిపింది. తొలి గంటలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందిస్తారు....

ఉద్యోగాల భర్తీపై సీఎం కీలక ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ...

త్వరలోనే సంపూర్ణ విద్యుద్దీకరణ

తలసరి విద్యుత్ వినియోగవృద్ధి రేటులో తెలంగాణ యావత్ భారత దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతనే కారణమని...

వడ్డీతో సహా చెల్లించండి: ఏపీ హైకోర్టు

ఉపాధి హామీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలను ఏడాదికి 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బిల్లుల కోసం దాఖలైన మొత్తం రెండు వేల...

జంతువుల్ని హింసిస్తే భారీ జరిమానా

జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ వాటిని హింసించే వారికి ఇకపై భారీ జరిమానా విధించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. జైలు శిక్ష కూడా విధించే దిశగా ప్రస్తుత చట్టంలో మార్పులు చేయనుంది. వచ్చే పార్లమెంట్‌...

చిట్టితల్లులకు ‘స్వేఛ్చ’ : సిఎం జగన్

బాలికా విద్యను ప్రోత్సహించడానికే ప్రభుత్వం స్వేఛ్చ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఋతుస్రావం సమయంలో ఎదురయ్యే ఇబ్బందులతోనే 23 శాతం మంది చిట్టి తల్లులు...

బాధ్యత లేదా?: ధూళిపాళ

డ్రగ్స్ వ్యవహారంలో రాష్ట్ర డిజిపి తన బాధ్యతను పూర్తిగా విస్మరించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన కీలకస్థానంలో ఉన్న వ్యక్తి మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు...

Most Read