రాష్ట్ర అబ్కారీ, క్రీడా, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సావిత్రిబాయ్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యారంగంలో విశేష సేవలు...
అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, 2022 జనవరి - ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేశారు. దీంతో...
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే...
హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబిబిఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య...
సినిమా థియేటర్లలోకి బయటి నుంచి మినరల్ వాటర్ అనుమతించకపోతే థియేటర్ యాజమాన్యమే ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. జీ దేవరాజన్ 2016లో వేసిన పిటిషన్ పై జరిపిన విచారణలో ఇలా తేలింది....
ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు....
ఫ్రాన్స్ లోని ప్రసిద్ధి చెందిన కేథలిక్ చర్చి మత ప్రబోధకులు చిన్నారులపై సాగించిన లైంగిక నేరాలపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలను వెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాటైన స్వతంత్ర...
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టాక అన్ని రంగాలపై తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా విద్యావ్యవస్థను నివ్వేరపరిచే నిర్ణయం తీసుకున్నారు. 2000 సంవత్సరం నుంచి 2021 వరకు అందుకున్న విశ్వవిద్యాలయ డిగ్రీలు నిరుపయోగమని...
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ...
ముఖ్యమంత్రి, శాసనసభాపక్షనేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా గత రెండ్రోజులుగా పచ్చి అబద్దాలు వల్లిస్తూ రాష్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు....