Saturday, March 1, 2025
HomeTrending News

గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

తెరాస నేత కౌషిక్ రెడ్డి ని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక సేవ చేసినవాళ్లకే ఎమ్మెల్సీ పదవి...

పారదర్శకంగా ఈఏపీసెట్‌: మంత్రి సురేష్

ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్‌) లో ఇంజనీరింగ్ విభాగం ఫలితాలను  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్‌...

గ్రీన్ ఇండియా చాలెంజ్ కు ప్రశంసలు

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశి థరూర్ కోరారు. హైదరాబాద్ పర్యటనలో బాగంగా శశి థరూర్ నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు...

కేంద్ర మంత్రులకు ఎన్నికల సమన్వయ బాధ్యతలు

వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాల్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఇటీవలి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దెబ్బతిన్న బిజెపి ఈ ఐదింటి లో అన్ని రాష్ట్రాలు దక్కాలనే కోణంలో...

దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు

భారీ వ‌ర్షాల‌కు దెబ్బతిన్న పంచాయ‌తీరాజ్ శాఖ రోడ్లకు వెంట‌నే మరమ్మతులు చేప‌ట్టాల‌ని,  రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్లకు ప్రతిపాతనలు పంపించాల‌ని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి...

పోలీసుల వేధింపులు ఆపండి: బాబు డిమాండ్

రాష్ట్రంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డిజిపికి బాబు...

నిరుద్యోగం ఆందోళనకరం: యనమల

రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందని, ప్రస్తుతం అది 15 శాతంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడి...

ఆఫ్ఘన్ అధినేతగా హసన్ అఖుంద్

అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైంది. తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ ఈ మేరకు ఓ నిర్ణయానికి...

కారు కెసిఆర్ ది.. డ్రైవర్ రజాకార్

సంజయ్ చేసేది పాదయాత్ర కాదు. కేసీఆర్ మీద దండయాత్ర అని బీజేవైఎం జాతీయ అధ్యక్షులు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. తెలంగాణలో నయా నిజాం, గడీల పాలనను చూస్తున్నం. కేసీఆర్, టీఆర్ఎస్...

వరదతో తండ్రి, కొడుకులు మృతి

జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతుందడంతోపాటు రైడ్లపై వరదనిరుతో రాకపోకలు స్తంభించిపోయాయి. వర్షాల మూలంగా వరదనీరు వంతెనలపై వెళ్తుండగా వాహనాంపై వాగు దాటుతుండగా వరద ఉధృతికి వాహనం కొట్టుకుపోయి తండ్రి,...

Most Read