Sunday, September 13, 2026
HomeTrending News

అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఇంత నిశ్శబ్దంగానా!

ఏదీ నాటి కళేదీ.. నాటి కాంతేదీ.. నాటి సంబరమేదీ.. నాటి సందడేది.. డాష్ బోర్డు లేవి?.. వీడియో కాన్ఫరెన్స్ లేవి?.. కలెక్టర్లకు, డాక్టర్లకు తీసుకున్న క్లాసులేవి? ఏదీ.. నాటి హడావిడేది.? నాటి హంగామా ఏది.? వాడవాడలా పచ్చతోరణాలేవి? చిత్రవిచిత్రమైన పేర్లతో దీక్షలేవి? నిరంతర ప్రత్యక్ష ప్రసారాలేవి? ఆనందంతో పరవశించిపోతున్న ప్రజల దృశ్యాలేవి..? ఏవీ? మాస్కులు ,...

మధ్యప్రదేశ్ లో వ్యాక్సినేషన్ మహాభియాన్

కరోన మహమ్మారిని కట్టడి చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం చేపట్టింది. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సోమవారం ‘’వ్యాక్సినేషన్ మహాభియన్ ‘’ ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ లో...

మాది రైతు ప్ర‌భుత్వం : సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వ‌మ‌ని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని...

కనగరాజ్ నియామకపై ఉత్తర్వులు జారీ

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ) చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  మూడేళ్ళపాటు అయన ఈ పదవిలో కొనసాగుతారు. అథారిటీలో మరో ముగ్గురు సభ్యులనూ ప్రభుత్వం...

టీకా పరీక్ష కేంద్రం ఇవ్వండి – మంత్రి కేటీఆర్  

ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ప్రాధాన్యత సంతరించుకున్న హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం...

అమెరికాను అనుమతించేది లేదు – పాకిస్థాన్

Imrankhan rules out military bases for USA అమెరికా బలగాల కోసం ఎలాంటి బేస్ క్యాంపులకు అనుమతిచ్చేది లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల్ని...

పంజాబ్ మార్పు కోరుతోంది: కేజ్రివాల్

పంజాబ్ ప్రజలు మార్పు కోరుతున్నారని, వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే ఏకైక ఆశాకిరణం ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఇంతకాలం పంజాబ్ ను పరిపాలించిన పార్టీలు...

‘ట్విట్టర్’కు ఏపీ పోలీసు శాఖ నోటీసులు?

సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్’పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేసు నమోదు కానుంది. కొందరు వ్యక్తులు రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ పేరిట మూడు నకిలీ అక్కౌంట్లు ట్విట్టర్ లో ప్రారంభించారు. వీరి వివరాలు వెల్లడించాలంటూ...

చురుగ్గా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చరుగ్గా సాగుతోంది. ఈ ఒక్క రోజే 8 ల‌క్ష‌ల డోసులు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వీరిలో రెండో డోసు తీసుకోవాల్సిన వారు, ఐదేళ్ళలోపు చిన్నారుల...

పీసీఏ చైర్మన్ గా కనగారాజ్?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ) చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.  గత ఏడాది ఎస్‌ఈసీగా కనగరాజ్‌ ను ప్రభుత్వం నియమించింది అయితే కోర్టు ఆదేశాలతో...

Most Read