రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగిస్తుంటే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో మాజీ ఎమ్మెల్యే వైసీ తిమ్మారెడ్డి...
వైసీపీ ప్రభుత్వం ప్రజల సంపదను విచ్చలవిడిగా దోచుకుంటోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. దీనిలో భాగంగా సిఎం జగన్ ఓ ప్రణాళిక ప్రకారం ఇసుకను దోపిడీ చేస్తున్నారని వెల్లడించారు. ఇసుక రీచ్...
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన నూతన దేవాలయాన్ని ఈరోజు గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ తో కలిసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. అంతకుముందు...
తమ ప్రభుత్వం గిరిజనులకు విద్య, సామాజిక, ఆర్ధిక రంగాల్లో అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయంగా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని పదవులు...
ఏపీలో ప్రవేశ పెట్టిన పాఠ్య పుస్తకాల తీరును కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందించారు. విద్యార్థులకు అర్థయ్యేలా తీసుకువచ్చిన ద్విభాషా పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయని, దీన్నిప్రధాని నరేంద్ర మోడీ కూడా...
కాంగ్రెస్ పార్టీ మణిపూర్ అల్లర్లను రాజకీయ అవసరాల కోసం వాడుతోందని మణిపూర్ సిఎం బిరెన్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని బీరేన్ సింగ్ విమర్శించారు....
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలపై ఎక్కువగా ఆధారపడితే కష్టాలు తప్పవని ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి. రష్యా ను వ్యతిరేకించకపోతే తమ నుంచి...
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ముగింపు సందర్భంగా ఈ నెల 26న నిర్వహించే కోటి వృక్షార్చన (ఒక రోజు - ఒక్క కోటి మొక్కలు; One Day - One Crore Plantation) ను...
జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్హున్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా పలు అవార్డులు దక్కించుకోవడంపై సిఎం హర్షం వ్యక్తం...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 27న తెలంగాణలో పర్యటిస్తారని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో భద్రాచలం...