Friday, April 25, 2025
HomeTrending News

తమిళనాడులో ఉగ్ర జాడలు…ఎన్‌ఐఏ తనిఖీలు

తమిళనాడులోని నేలపట్టయ్‌కి చెందిన ఓ డ్రైవర్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహించించింది. నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) తో సంబంధాలున్నాయనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆటో డ్రైవర్‌గా...

డిగ్రీ అర్హతతో 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకాలు చేపడుతోంది. ఈ ఉద్యోగాల నియామక బాధ్యత జిల్లా...

ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ జడ్జికి కాన్పు

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానాలు పటిష్టమై.. మంచి చికిత్స అందిస్తూ పేదల పెన్నిధిగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల...

కేసీఆర్ తోనే కుల వృత్తుల బలోపేతం – ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, కుల సంఘాలు బలపడ్డాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి...

దామోదరం పవర్ స్టేజ్-2…ట్రయల్ రన్

దామోదరం సంజీవయ్య థెర్మల్ పవర్ స్టేషన్ ట్రయల్ రన్ స్టేజ్ - 2 నిర్వహించినట్టు కేంద్ర ఇంథన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. బహుశా ఈ నెల ఆఖరు వారంలో ప్రాజెక్టు...

అందరం ఒక్కటై పనిచేద్దాం: జగన్ పిలుపు

జనవరి నుంచి పాలనలో అడుగులు మరింత వేగంగా ముందుకు పడనున్నాయని, పార్టీ తరఫున ఏర్పాటు చేయబోతోన్న బూత్‌ కమిటీలు ప్రతి పథకాన్ని ప్రజలకు ఇంకా బాగా అందజేస్తారని, ప్రతి పనిలో వారు  భాగస్వామ్యు...

బి.ఆర్.ఎస్ అధినేత కేసిఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

పార్టీ ఆవిర్భావం అనంతరం.. రెండో రోజు కూడా, ఢిల్లీ లో బి ఆర్ ఎస్ అధినేత సీఎం కేసిఆర్ కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. సందర్శకులు ప్రజా ప్రతినిధులతో గురువారం రోజంతా సీఎం...

మార్గదర్శిలో రెండో రోజు సోదాలు

మార్గదర్శి హైదరాబాద్ కార్యాలయంలో రెండవరోజు కొనసాగుతున్న సోదాలు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవిన్యూ ఇంటలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సొంత మీడియాతో అధికారులకు ఆటంకం కలిగిస్తున్న మార్గదర్శి యాజమాన్యం...అధికారుల తనిఖీలను వీడియో కెమెరాలతో చిత్రీకరణ చేస్తోంది. పలు...

ఎందుకంత తొందర?: విజయసాయి

వచ్చే ఎన్నికలే తనకు చివరివి అంటూ చెప్పిన చంద్రబాబు వాటి కోసం తొదరపడడం వల్ల ప్రయోజనం ఉండదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.  జగన్ ముందస్తు...

వ్యవసాయ శాఖకు అవార్డులు: సిఎం కితాబు

ప్రఖ్యాత అగ్రికల్చర్‌ టుడే గ్రూప్‌ ఢిల్లీలో నిర్వహించిన 13 వ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ 2022లో పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వ్యవసాయ శాఖ అవార్డు అవార్డులు గెల్చుకుంది.  నేడు సిఎం...

Most Read