Monday, April 28, 2025
HomeTrending News

ఈడి, ఐటీ దాడులకు భయపడేది లేదు – మంత్రి తలసాని

తాటాకు చప్పుళ్లకు భయపడబోమని.. తప్పు చేసిన వాళ్ళు భయపడతారని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్‌...

గుజరాత్ లో పటిదార్ ఓట్ల కోసం పార్టీల పాట్లు

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ దఫా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. చాలా చోట్ల బిజెపి - ఆప్ పార్టీల ఆరోపణలు... ప్రత్యారోపణలతో ప్ర‌చార ప‌ర్వం వేడెక్కింది. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల మ‌ధ్య డైలాగ్...

అభద్రతా భావంలో సిఎం: చంద్రబాబు

సిఎం జగన్ నర్సాపురం పర్యటనలో నల్ల దుస్తులు, చున్నీలు ధరించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నట్లు వచ్చిన వార్తలపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంతి అభద్రతా భావంలో ఉన్నారని...

రేవంత్ బ్లాక్ మైలర్ .. చీటర్ -మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీతో బాధతోనే అనుబంధం తెంచుకుంటున్న అని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందన్నారు. రాష్ట్ర ఇంచార్జ్ లు...

దూకుడుగా సిట్… బీఎల్ సంతోష్ పై లుక్ ఔట్ నోటీసులు

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా దుమారం లేపుతోంది. కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడుగా వ్యవహరిస్తోంది. కేసులో విచారణ కోసం బిజెపి నేతలు బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు...

టీటా ఎడ్యుకేష‌న్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

విద్యారంగంలో ఇన్నోవేటివ్, డైన‌మిక్, నూత‌న విప్ల‌వాత్మ‌క విధానాల‌ను అందిపుచ్చుకుంటున్న విద్యా సంస్థ‌లు మ‌రియు వ్య‌క్తుల‌ను ప్రోత్స‌హించ‌డం ల‌క్ష్యంగా తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విద్యారంగంలో అధునాత‌న విధానాల‌ను...

చైనాలో అగ్నిప్రమాదం..38 మంది సజీవ దహనం

చైనాలోని హెనాన్స్‌ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ వర్క్‌షాప్‌లో మంటలు చెలరేగి 38 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డనట్లు స్థానిక...

డిసెంబర్ నుంచి రాష్ట్రపతి భవన్​ సందర్శనకు అనుమతి

రాష్ట్రపతి భవన్​కు పర్యటకులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. కరోనా ప్రభావంతో.. గతేడాది నిబంధనలు ఉన్నా ఈ ఏడాది రాష్ట్రపతి భవన్​ సందర్శనకు నిబంధనలు సడలించారు. డిసెంబర్ ఒకటో తేది నుంచి రాష్ట్రపతి...

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ (IT) శాఖ మెరుపు దాడులు చేస్తోంది. ఈ రోజు వేకువ జాము నుంచే మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడి ఇంట్లో ఐటీ...

నేటి నుంచి వరంగల్ మార్కెట్ ప్రారంభం

వరంగల్ మార్కెట్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుందని, అధ్వాన్న గోనె సంచులు, యూరియా బస్తాలు తప్ప అన్ని సంచుల కోసం రైతులకు 30 రూపాయలు చెల్లించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని రాష్ట్ర పంచాయతీ...

Most Read