హైదరాబాద్ లో మరో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఈ రోజు మంత్రి కేటిఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రోత్సాహంతో మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
గుడివాడలో ఎవరు పోటీ చేసినా తనకు నష్టం లేదని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. గెలుపోటములు నిర్ణయించేది ప్రజలేనని... చంద్రబాబు, లోకేష్ తో సహా ఎవరు పోటీ చేసినా వైసీపీ...
ఇండోనేషియాలో ఈ రోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.6గా నమోదైంది. భారీ భూకంపం ధాటికి జావా ద్వీపంలో 20మంది మృతిచెందగా, మరో 300 మంది...
భారత ఎలక్షన్ కమీషనర్గా ఇవాళ అరుణ్ గోయల్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితం ఆయనకు కొత్త అపాయిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత ఎన్నికల కమిషన్లో ముగ్గురు కమీషనర్లు ఉంటారు. అయితే...
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి జరగడం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సుప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి...
Jagan at Narsapuram: గతంలో బాబు చేసిన పాలన వల్లే రాష్ట్ర ప్రజలంతా ఇదేం ఖర్మరా బాబూ అనుకొని గత ఎన్నికల్లో సొంత పుత్రుడిని, దత్తపుత్రుడిని అన్ని చోట్లా ఓడగొట్టి బై బై...
అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో టీసీఎస్ అయాన్.. టీఎస్ ఆన్...
ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో భేటీ అయిన టీ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం. భూమి, వ్యవసాయ, రైతు సమస్యలపై సిఎస్ తో సమావేశమైన టీపీసీసీ బృందం వినతిపత్రం సమర్పించింది. వివిధ...
భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. ఈ రోజు, రేపు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. గుజరాత్లోని సూరత్, రాజ్ కోట్ లలో జరిగే...