Friday, May 2, 2025
HomeTrending News

ఎంపి కోమటిరెడ్డి కోవర్ట్… సీతక్క ఫైర్

భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌పై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడి తరఫున ప్రచారం చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆమె...

బంగ్లాదేశ్ లో సిత్రాంగ్ బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడింది. సోమవారం సాయంత్రం తుపానుగా మారిన సిత్రాన్..బంగ్లాదేశ్ తీరం వైపునకు దూసుకొస్తోంది. తీరానికి వచ్చే లోపు ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని...

బ్రిటన్ చరిత్రలో నవశకం… ప్రధానిగా రిషి సునాక్

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ ఆ దేశ రాజకీయాలతో పాటు ప్రపంచ రాజకీయాల్లో నవశాకానికి నాంది పలికారు. ఈ నెల 28న బ్రిటన్‌ ప్రధానిగా ప్రమాణం చేస్తారు. ఐరోపాలో స్థిరపడిన భారతీయులకు...ముఖ్యంగా...

జూరాలకు భారీగా వరద ప్రవాహం

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 2.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి...

కార్గిల్ లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

సైనిక బలగాల్లో మహిళల ప్రాతినిధ్యంతో దేశ రక్షణ రంగం మరింత పటిష్టమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రక్షణ రంగంలో సంస్కరణలు...సైన్యంలోకి శాశ్వత ప్రాతిపదికన మహిళలలు కూడా రావటం ద్వారా దేశ సైనిక...

27న సిఎం జగన్ నెల్లూరు పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27న శ్రీ పొత్తు శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేలటూరులో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నెలకొల్పిన మూడో యూనిట్ ను ఆయన ప్రారంభించనున్నారు....

చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలు

ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మూడో ప్రపంచ దేశాల్లో చిన్న పిల్లలపై  అఘాయిత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వపరంగా నియంత్రణ జరగటం లేదు. భారత దేశంలో ఈ సమస్య అందరూ అనుకొన్న...

రాష్ట్రాలకు కేంద్రం షాక్…సొంత మీడియా లొద్దు

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో సొంత మీడియాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సొంతంగానే మీడియాను ప్రారంభిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై సొంతంగా మీడియా...

ప్రగతి కాంతుల దీపావళి… సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని సీఎం అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి...

ప్రతి ఇంటా ‘ఆనంద దీపావళి’: సిఎం జగన్ ఆకాంక్ష

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై  ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే...

Most Read